చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
జగన్పై హత్యాయత్నం పెద్ద కుట్ర..
25 Oct 2018 7:26 PM
పశ్చిమగోదావరిః వైయస్ జగన్ హత్యచేయడానికి పక్కా ప్లానింగ్ ప్రకారం పథకం పన్నారని వైయస్ఆర్సీపీ ప్రధాని కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.వైయస్ జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షనేతకు సరైన రక్షణ కల్పించడం లేదన్నారు. ఈ సంఘటనకు చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలన్నారు. కేంద్రం కూడా కల్పించుకుని విచారణ చేయించాలన్నారు.