<br/>అనంతపురం: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘రైతు భరోసా యాత్ర’ హిందూపురం నియోజకవర్గం నుండి ప్రారంబించార. <br/><img style="width:950px;height:600px;vertical-align:middle" src="/filemanager/php/../files/A/Rythu-Bharosa-yatra-photos.jpg"/><br/>23వ తేదీ పుట్టపర్తి, 24న ఉరవకొండ, శింగనమల, 25,26 తేదీల్లో గుంతకల్లు నియోజకవర్గాల్లో జగన్ యాత్ర కొనసాగుతుంది. <br/><br/>