బారాషహీద్ దర్గాలో వైయస్ జగన్ ప్రార్థనలు

నెల్లూరుః ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాసేపట్లో స్వర్ణాల చెరువు వద్ద జరగనున్న రొట్టెల పండుగలో వైయస్ జగన్ పాల్గొంటారు.

Back to Top