వైయస్ జగన్ సంతాపం

హైదరాబాద్ః ప్రముఖ కవి, రచయిత గూడ అంజయ్య మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దిగ్ర్భాంతి  వ్యక్తం చేశారు. అంజయ్య మృతికి సంతాపం తెలిపారు.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Back to Top