రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
25న జోగిపేటకు విజయమ్మ
19 Jun 2013 3:56 PM
హైదరాబాద్ 19 జూన్ 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఈ నెల 25న మెదక్ జిల్లా జోగిపేటలో పర్యటిస్తారు. జోగిపేటలో ఏర్పాటయ్యే భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించనున్నారు. సభ కోసం పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్, పార్టీ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి బుధవారం ఉదయం సభాస్థలిని పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో శ్రీమతి విజయమ్మ చేస్తున్న పర్యటన జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని నేతలు అభిప్రాయపడ్డారు.