వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ఆర్సిపిలోకి ప్రవాసాంధ్రుడు బోయపల్లి
28 Nov 2012 7:01 PM
హైదరాబాద్, 28 నవంబర్ 2012: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ రోజు రోజుకూ పెరుగుతోంది. పార్టీలో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నాయకులు, వారి అనుచరులు చేరుతున్నారు. ఈ కోవలో ప్రవాసాంధ్రులు కూడా వైయస్సిపిలో చేరేందుకు అత్యంత ఉత్సాహం కనబరుస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన ప్రవాసాంధ్రుడు బోయపల్లి అనంతకుమార్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. అనంతకుమార్తో పాటు మరో 50 మంది స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా పార్టీ తీర్థం తీసుకున్నారు. వారందరినీ కూడా విజయమ్మ పార్టీలోకి స్వాగతించారు.