19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
వైయస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
07 Jul 2018 4:20 PM
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఈ నెల 8వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిద్దామని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వైయస్.రాజశేఖరరెడ్డి 69వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీ శ్రేణులతో కలసి పాదయాత్రగా బయలుదేరి వై.యస్.ఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించాలన్నారు. అలాగే పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ వేడులకల్లో పార్టీ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ప్రజా సంఘాల సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నట్లు విజయసాయిరెడ్డి చెప్పారు.