‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
నేటి ‘మరో ప్రజాప్రస్థానం’ 13.9 కిలోమీటర్లు
16 Jun 2013 12:17 PM
కాకినాడ, 16 జూన్ 2013:
శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం 181వ రోజు వివరాలను పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ప్రకటించారు. పిఠాపురం నుంచి ఆదివారం ఉదయం శ్రీమతి షర్మిల పాద యాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కుమారపురం, కొత్త కందరాడ, జల్లూరు వరకూ 5.7 కిలోమీటర్ల నడుస్తారు. జల్లూరు సమీపంలో మధ్యాహ్న భోజనానికి శ్రీమతి షర్మిల ఆగుతారు.
భోజన విరామం అనంతరం కోదండరామపురం, బ్రౌన్ జంక్షన్ మీదుగా సామర్లకోట వరకూ 8.2 కిలోమీటర్ల మేర పాదయాత్రను శ్రీమతి షర్మిల కొనసాగిస్తారు. సామర్లకోట రైల్వే స్టేషన్ సమీపంలో నిర్వహించే బహిరంగసభలో ఆమె వైయస్ అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశంచి ప్రసంగిస్తారు. ఆదివారం రాత్రికి సామర్లకోటలోనే శ్రీమతి షర్మిల బస చేస్తారు. ఆదివారం మొత్తం 13.9 కిలోమీటర్ల మేర శ్రీమతి షర్మిల పాదయాత్ర సాగుతుందని రఘురాం, చిట్టబ్బాయి తెలిపారు.