వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
శనివారం నాటి యాత్ర 12 కిమీ
14 Jun 2013 2:34 PM
కాకినాడ 14 జూన్ 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర శనివారం 180వ రోజుకు చేరుతుంది. పాదయాత్ర కాకినాడ రూరల్ మండలం పండూరులో మొదలవుతుంది. పి. వెంకటాపురం క్రాస్ రోడ్, పవర క్రాస్ రోడ్ వరకూ సాగిన అనంతరం శ్రీమతి షర్మిల భోజన విరామం తీసుకుంటారు. తదుపరి చిత్రాడ, పిఠాపురం వంతెన, ఉప్పాడ సెంటర్ మీదుగా కోటగుమ్మం జంక్షన్, పోలీసు స్టేషన్ సెంటర్ వరకూ సాగుతుంది. ఉప్పాడ సెంటర్లో ఏర్పాటయ్యే బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. శనివారం మొత్తం 12 కిలోమీటర్లు నడుస్తారు.