మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
సీబీఐ తీరును ప్రజలు గమనిస్తున్నారు: కొణతాల
14 May 2013 6:13 PM
విశాఖపట్నం, 14 మే 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో సీబీఐ పంజరంలో చిలుకలా వ్యవహరిస్తోందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ ఆరోపించారు. సోనియా అల్లుడికో న్యాయం.. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. డీఎల్ఎఫ్ కుంభకోణంలో సోనియా తన అల్లుడిని వెనకేసుకొచ్చి తప్పించిందన్నారు. అతిగా ప్రవర్తించే సీబీఐ తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన చెప్పారు. స్థానిక సంస్థలు ఎప్పుడు పెట్టినా వైఎస్ఆర్ సీపీ సిద్ధంగా ఉంటుందన్నారు.