రాజగోపాల్ రెడ్డి ఆర్థికసాయం

కర్నూలుః  నంద్యాల ఇంచార్జ్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టణంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం నంద్యాల టౌన్ 15 వార్డులో వరి కుప్పలు కాలిపోయి రోదిస్తున్న  కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి 10,000 వేలు ఆర్ధిక సహాయం చేశారు.

Back to Top