మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
రాజగోపాల్ రెడ్డి ఆర్థికసాయం
12 Apr 2017 3:28 PM
కర్నూలుః నంద్యాల ఇంచార్జ్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టణంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం నంద్యాల టౌన్ 15 వార్డులో వరి కుప్పలు కాలిపోయి రోదిస్తున్న కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి 10,000 వేలు ఆర్ధిక సహాయం చేశారు.