జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
రాజన్నరాజ్యం జగనన్నతోనే సాధ్యం
05 Dec 2012 12:40 PM
బాలానగర్:
జగనన్నతోనే రాజన్నరాజ్యం సాధ్యమనీ, దివంగత మహానేత డాక్టర్ వైయస్ సంక్షేమ పథకాలు అమలవుతాయనీ వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ నాయకుడు అనిరుధ్రెడ్డి చెప్పారు. ఆ పాలన కోసం రాష్ట్రప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. మంగళవారం మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి, చింతకుంటతండా, ఎర్రకుంటతండాలకు చెందిన 200 మంది కాంగ్రెస్పార్టీ నాయకులు, కార్యకర్తలు అనిరుధ్రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనిరుధ్రెడ్డి మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ పేదల కోసం ఎన్నో సంక్షేమపథకాలను ప్రవేశపెట్టి వారి గుండెల్లో గూడుకట్టుకున్నారని అన్నారు.