19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
పర్ణశాల వద్ద ముగిసిన షర్మిల యాత్ర
01 Apr 2013 8:37 PM
విజయవాడ:
కృష్ణ జిల్లా పర్ణశాల వద్ద మరో ప్రజా ప్రస్థానం 108వ రోజు పాదయాత్ర ముగిసింది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఆమె 1475.7 కిలోమీటర్లు నడిచారు. సోమవారం ఆమె జుజ్జవరం, నిడుమోలు గ్రామాలలో రచ్చబండ కార్యక్రమాలలో మహిళలతో ముచ్చటించారు. వారి కష్టాలు తెలుసుకుని వారికి భరోసా కల్పించారు.