సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
పరిమెళ్లలో మహానేత వైయస్ విగ్రహావిష్కరణ
22 May 2013 7:29 PM
పరిమెళ్ళ (పశ్చిమగోదావరి జిల్లా),
22 మే 2013: మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం సాయంత్రం పశ్చిగోదావరి జిల్లా పెంటపాడు మండలం పరిమెళ్ల చేరుకుంది. తమ గ్రామానికి వచ్చిన శ్రీమతి షర్మిలకు వైయస్ అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పరిమెళ్లలో ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని శ్రీమతి షర్మిల ఆవిష్కరించి, నివాళి అర్పించారు. తరువాత స్థానికుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకునేందుకు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.