మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
కుమ్మక్కు రాజకీయం మానుకో బాబూ: సామినేని
12 Nov 2012 7:06 PM
విజయవాడ, 12 నవంబర్ 2012: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కుమ్మక్కు రాజయాలు మానుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సామినేని ఉదయభాను హితవు పలికారు. ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో కిరణ్ కుమార్రెడ్డి ప్రభుత్వం మైనార్టీలో పడిందన్నారు. మైనార్టీలో పడిపోయిన ఈ అసమర్థ ప్రభుత్వంపై ఇప్పుడైనా చంద్రబాబు అవిశ్వాసం పెట్టాలని ఆయన సోమవారంనాడు విజయవాడలో డిమాండ్ చేశారు. శాసనసభ శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేసి, సభలో తన బలాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ నిరూపించుకోవాలని ఉదయ భాను సవాల్ చేశారు.