కొత్తగూడెంలో షర్మిల పాదయాత్రకు పోటెత్తిన జనం

కొత్తగూడెం (ఖమ్మం జిల్లా), 5 మే 2013: శ్రీమతి షర్మిల పాదయాత్రకు కొత్తగూడెంలో జనం పోటెత్తారు. ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారం రాత్రి కొత్తగూడెం చేరుకుంది. కొత్తగూడెంలో శ్రీమతి షర్మిలకు ప్రజలు నీరాజనం పట్టారు. పాదయాత్రలో శ్రీ జగన్ నినాదాలతో కొత్తగూడెం హోరె‌త్తింది.
Back to Top