పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
వైయస్ జగన్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా
08 Nov 2018 3:22 PM
హైదరాబాద్: వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్టులో జరిగిన హత్యాయత్నం ఘటనపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ రేపటికి వాయిదా పడింది. స్వతంత్ర సంస్థతో విచారణ కోరుతూ వైయస్ జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం వేసిన సిట్ విచారణపై నమ్మకం లేదని, ఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు, డీజీపీలు కేసును నీరుగార్చేవిధంగా ప్రకటనలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణ శుక్రవారానికి వాయిదా వేసినట్లు న్యాయవాది పేర్కొన్నారు.