రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
రాజన్నదొరకు బాధ్యతలు అప్పగించడంపై హర్షం
11 Oct 2017 6:03 PM
డుంబ్రిగుడ (విశాఖ): వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్తగా సాలూరు నియోజక వర్గ ఎమ్మెల్యే రాజన్న దొరకు బాధ్యతలను అప్పగించడంపై డుంబ్రిగుడ మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరమ సర్పంచ్ సుబ్బారావు,లైగండ సర్పంచ్ సుబ్బారావులు బుధవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరకు పార్లమెంటరీ నియోజక వర్గ పార్టీ బాధ్యతలను ఆయనకు అప్పగించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం పార్టీ కార్యకర్తలతో కలిసి రానున్న వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా గ్రామాల్లో పనిచేస్తామన్నారు. అరకు నియోజక వర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలను గెలిపించుకుని తీరుతామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు జి మొద్నో,బంగురు విజయకుమార్, దేవినాయుడు,హరి తదితరులు పాల్గొన్నారు.