నూత‌న వ‌ధూవ‌రుల‌కు జీబీ ఆశీర్వాదం

గుడిబండ(మడకశిర): గుడిబండ మండలంలోని హిరేతుర్పి గొల్లహట్టి గ్రామంలో గురువారం చైత్ర, వీరేష్‌ల వివాహం జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్ హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. జీబీ వెంట మండల కన్వీనర్‌ రాజన్న, నాయకులు శశిధర్, నాగరాజు, జంపన్న, భూతరాజు, లక్ష్మీనారాయణ, తమ్మన్న, చిత్తయ్య తదితరులు ఉన్నారు.

Back to Top