ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
హోదాపై బాబువి దొంగ నాటకాలు
27 Jul 2018 2:19 PM
తిరుపతి: ప్రత్యేక హోదాపై చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా.. హోదా సాధన కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ బంద్కు పిలుపునిస్తే.. బంద్ను చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా క్రీడాకారులకు తగిన సదుపాయాలు లేవన్నారు. వైయస్ జగన్ సీఎం అయ్యాక ప్రతి జిల్లాలో స్టేడియం ఉండేలా చేస్తామన్నారు