వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
118వ రోజు పాదయాత్ర ఆరంభం
12 Apr 2013 10:22 AM
నూజివీడు, 12 ఏప్రిల్ 2013:
కృష్ణా జిల్లాలో శ్రీమతి వైయస్ షర్మిల 118వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని మోర్సపూడి నుంచి ఆమె శుక్రవారం ఉదయం యాత్రను ప్రారంభించారు. మోర్సపూడి నుంచి తుక్కులారు, నూజివీడు వరకూ యాత్ర సాగుతుంది. సాయంత్రం నూజివీడులో ఏర్పాటయ్యే బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల కిందటేడాది అక్టోబర్ 18న మరోప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.