ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వికేంద్రీకరణ చట్టం
03 Aug 2020 12:02 PM
వైయస్ఆర్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం: మన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ చట్టం చేసిందని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. మేరకు ఆయన ట్వీట్ చేశారు. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ నేడు అన్ని దేశాలు పాటిస్తున్న విధానమన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 38, 39 ఇదే విషయాన్ని సూచిస్తు్న్నాయని చెప్పారు. మన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం వైయస్ జగన్ అభివృద్ధి, వికేంద్రీకరణ చట్టాన్ని తీసుకువచ్చారని, ప్రజాస్వామ్యవాదులు, మేధవులు, అన్ని వర్గాల ప్రజలు ఈ చట్టాన్ని స్వాగతించాలని ధర్మాన కోరారు.