రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
విజయవాడ టీడీపీకి షాక్
03 Mar 2021 2:21 PM
విజయవాడ: తెలుగు దేశం పార్టీకి విజయవాడ నగరంలో షాక్ తగిలింది. టీడీపీ తరఫున 40వ డివిజన్ నుంచి బీఫామ్ తీíకున్న చెవుల ఆంజనేయులు టీడీపీకి రాజీనామా చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమక్షంలో ఆంజనేయులు వైయస్ఆర్సీపీలో చేరారు. ఆంజనేయులుతో పాటు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు వైయస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.