పోలవరంలో మంత్రుల పర్యటన

పశ్చిమ గోదావరి: పోలవరం ప్రాజెక్టును మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్‌, ఆళ్లనాని సందర్శించారు. బుధవారం పోలవరం పనులు, నిర్వాసితుల తరలింపుపై మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న ఇళ్లను కూడా పరిశీలించారు. ఆర్‌అండ్ఆర్‌ ప్యాకేజీపై చర్చిస్తున్నారు.

Back to Top