బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
భౌతిక దూరం పాటించమంటే బాబు 600 కి.మీ దూరం వెళ్లారు
12 May 2020 1:59 PM
విశాఖ బా«ధితులను సీఎం వైయస్ జగన్ సొంత బంధువులా ఓదార్చారు
ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు
వైయస్ఆర్ జిల్లా: కరోనా నియంత్రణ కోసం భౌతిక దూరం పాటించాలని చెబితే..ప్రతిపక్ష నేత చంద్రబాబు 600 కిలోమీటర్ల దూరం వెళ్లారని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని చెప్పారు. విశాఖ ఘటనలో గంటల వ్యవధిలోనే ప్రభుత్వ యంత్రాంగం సాధారణ స్థితిలోకి తీసుకువచ్చిందన్నారు.సొంత బంధువులా సీఎం వైయస్ జగన్ బాధఙత కుటుంబాలను ఓదార్చారని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉండుంటే పబ్లిసిటీ కోసమే వందల కోట్లు ఖర్చే చేసేవారన్నారు.