కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
వైయస్ఆర్ జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తుంటాయి
02 Sep 2020 12:04 PM
మంత్రి బొత్స సత్యనారాయణ
విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలు ఎప్పుడు గుర్తుంటాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వైయస్ఆర్ వర్ధంతి కార్యక్రమం విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహానేత విగ్రహానికి బొత్స సత్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. తండ్రిబాటలోనే సీఎం వైయస్ జగన్ సంక్షేమాన్ని కొనసాగిస్తున్నారని బొత్స పేర్కొన్నారు. వైయస్ఆర్తో పని చేయడం తన అదృష్టమని చెప్పారు. వైయస్ఆర్ లేని లోటు తీర్చలేనిదని, ఆయన ఆలోచనలతో మేం పని చేస్తున్నామని తెలిపారు. వైయస్ఆర్ ఆశీస్సులతో సీఎం వైయస్ జగన్ ముందుకు వెళ్తున్నారని చెప్పారు.