మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
హిడెన్ స్ప్రౌట్స్ని రాజకీయం చేయడం తగదు
08 Jun 2021 5:46 PM
మంత్రి అవంతి శ్రీనివాస్
విశాఖ: హిడెన్ స్ప్రౌట్స్ వ్యవహారాన్ని తెలుగుదేశం నాయకులు రాజకీయం చేయడం తగదని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. జగనన్న తోడు పథకం కింద 22 కోట్ల 37 లక్షల నగదు చెక్కులను మంగళవారం చిరు వ్యాపారులకు మంత్రి అందజేశారు. ఈసందర్భంగా మంత్రి అవంతి మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం హయాంలోనే హిడెన్ స్ప్రౌట్స్ భూమి రెగ్యులరైజ్ చేయాల్సిoది కదా అని ప్రశ్నించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడుకు అలవాటని మంత్రి అవంతి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.