టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక
టీడీపీ, బీజేపీ, జనసేన అజెండా ఒక్కటే
04 Oct 2021 12:12 PM
మంత్రి ఆదిమూలపు సురేష్
వైయస్ఆర్ జిల్లా: టీడీపీ, బీజేపీ, జనసేన అజెండా ఒక్కటేనని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. గత ప్రభుత్వాలు బద్వేల్ను పట్టించుకోలేదన్నారు. బద్వేల్ రైతాంగానికి సాగునీరు అందించబోతున్నామని చెప్పారు. రూ.130 కోట్లతో బద్వేల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పెండింగ్లో ఉన్న బద్వేల్ రెవెన్యూ డివిజన్ను ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. బద్వేల్ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు.