ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
టీడీపీ, బీజేపీ, జనసేన అజెండా ఒక్కటే
04 Oct 2021 12:12 PM
మంత్రి ఆదిమూలపు సురేష్
వైయస్ఆర్ జిల్లా: టీడీపీ, బీజేపీ, జనసేన అజెండా ఒక్కటేనని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. గత ప్రభుత్వాలు బద్వేల్ను పట్టించుకోలేదన్నారు. బద్వేల్ రైతాంగానికి సాగునీరు అందించబోతున్నామని చెప్పారు. రూ.130 కోట్లతో బద్వేల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పెండింగ్లో ఉన్న బద్వేల్ రెవెన్యూ డివిజన్ను ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. బద్వేల్ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు.