వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై జేసీ వ‌ర్గీయుల దాడి

 అనంతపురం జిల్లా:  జూటూరులో టీడీపీ నేత‌ జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై కత్తులు, కర్రలతో దాడికి  తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఉదయం పొలం పనులకు వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్‌ చేసుకున్న జేసీ దివాకర్‌రెడ్డి బంధువులు, ఆయన వర్గీయులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. 

Back to Top