వర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు
జిల్లా సహకార కేంధ్ర బ్యాంక్ నూతన భవన నిర్మాణానికి శంఖుస్థాపన
10 May 2023 12:55 PM
రాజమహేంద్రవరం : జిల్లా సహకార కేంధ్ర బ్యాంక్ నూతన భవనం నిర్మాణానికి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ , ఫుడ్ ప్రాసేసింగ్ శాఖామాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుబాష్ చంద్రబోస్ , రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రాం , ఆప్కాబ్ చైర్మన్ జాన్సీ రాణీ, తూర్పు గోదావరి డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.