వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే
01 Dec 2020 5:44 PM
సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నోరు తెరిస్తే చెప్పేవన్నీ అబద్ధాలే అని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రన్న పేరుతో స్కీములు పెట్టి ప్రజలను మోసం చేశారు. చంద్రబాబు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే..కావాలనే అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పటట్టిస్తున్నారు. దుర్భుద్దితో చేసే ఆలోచనకు వెంటనే ఫుల్ స్టాఫ్ పెట్టాలి. చంద్రబాబు పూర్తిగా మతిభ్రమించి మాట్లాడుతున్నారు. పచ్చి అబద్దాలు చెబుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.