ఆర్థిక వనరులు సమకూర్చే శాఖలతో సీఎం వైయ‌స్‌ జగన్‌ సమీక్ష

 తాడేపల్లి: రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చే శాఖలతో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ స‌మావేశానికి ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారులు, మంత్రులు పాల్గొన్నారు.

Back to Top