Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
మావిగన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ది మంత్రం
రాష్ట్రంలో టీడీపీ కూటమి అరాచక పాలన
వైయస్ఆర్సీపీ కీలక నేతలతో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్
కులాల కుంపట్లు రాజేస్తున్న చంద్రబాబే పెద్ద సైకో
రూ.2 లక్షల కోట్ల అప్పుతో అమరావతి నిర్మాణం సబబేనా?:
ప్రజల మధ్యే నాయకత్వం
ఉపరాష్ట్రపతిని కలిసిన వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం
‘అమరావతి రాజధాని బేతాళ కథలతో సమానం’
అవినీతి పోలీసులను ప్రశ్నిస్తూనే ఉంటాం
ప్రేమ, త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే
స్టోరీస్
03-04-2026
మావిగన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ది మంత్రం
03-04-2026 07:10 PM
అమరావతి తీర్మానం అసెంబ్లీలో తప్ప మండలిలో పెట్టలేదు. లోక్ సభ, రాజ్యసభలో బిల్లు తెచ్చారు. అమరావతి రాజధానిని మార్చే అవకాశమే లేదంటున్నారు. ఎందుకు లేదు ?, రాజ్యాంగాన్నే సవరిస్తుంటే, అసెంబ్లీలో ఒక చట్టం...
రాష్ట్రంలో టీడీపీ కూటమి అరాచక పాలన
03-04-2026 07:01 PM
నిన్నటి ఘటన చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉందా, చట్టం అమల్లో ఉందా అనే అనుమానాలు రేకెత్తించింది. చట్టానికి కళ్లు లేవు, పోలీసులు నిమిత్తమాత్రులుగా ఉన్నారు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనే...
వైయస్ఆర్సీపీ కీలక నేతలతో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్
03-04-2026 06:58 PM
రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది స్పష్టమైన వైఖరి, చంద్రబాబుకు రాజధాని పూర్తి చేయాలన్న ఉద్దేశమే లేదు, ఆ పేరుతో శాశ్వతంగా ఎలా దోచుకోవాలన్నదే ఆయన ప్లాన్. మనం గతంలో విశాఖను గ్రోత్ కారిడార్...
కులాల కుంపట్లు రాజేస్తున్న చంద్రబాబే పెద్ద సైకో
03-04-2026 06:54 PM
అమరావతి బిల్లును పార్లమెంట్లో పెట్టగానే రాష్ట్ర ప్రజల తలరాతలు మారిపోయినట్టే కూటమి నాయకులు కళ్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. ఇన్నాళ్లూ గ్రాఫిక్స్ చూపించి అమరావతి రాజధాని టోక్యో, సింగ...
రూ.2 లక్షల కోట్ల అప్పుతో అమరావతి నిర్మాణం సబబేనా?:
03-04-2026 03:14 PM
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్న తరుణంలో, కూటమి ప్రభుత్వం కేవలం అమరావతి రాజధాని నిర్మాణం కోసమే రూ.2 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధపడటం ఎం
ప్రజల మధ్యే నాయకత్వం
03-04-2026 03:11 PM
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నియోజకవర్గ పరిశీలకుడు తదితరులు పాల్గొన్నారు.
ఉపరాష్ట్రపతిని కలిసిన వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం
03-04-2026 03:06 PM
ప్రతినిధి బృందంలో లోక్సభ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, డాక్టర్ గురుమూర్తి, గొల్ల బాబురావు పాల్గొన్నారు.
‘అమరావతి రాజధాని బేతాళ కథలతో సమానం’
03-04-2026 03:02 PM
‘‘లక్ష ఎకరాలు భూమిలో దేవతల రాజధానిని నిర్మిస్తానని రైతుల వద్దనుండి లాక్కునేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. రెండు లక్షల కోట్లతో లక్ష ఎకరాల భూమిలో రాజధాని నిర్మిస్తానని అంటున్నారు. 7 సంవత్సరాలలో రెండు...
అవినీతి పోలీసులను ప్రశ్నిస్తూనే ఉంటాం
03-04-2026 03:00 PM
పోలీసు హక్కుల సంఘం నాయకుడిగా జైపాల్ మాకు నీతులు చెప్పి, ఆయన నీతి తప్పితే ఎలా? వైయస్ఆర్సీపీనుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పేర్ని కిట్టును ఉద్దేశించి సీఐ మాట్లాడిన మాటలను ఎలా
ప్రేమ, త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే
03-04-2026 11:12 AM
పరస్పర ప్రేమ, సహనం, క్షమాభావం వంటి విలువలను ఆచరణలో పెట్టినప్పుడే సమాజం శాంతి, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతుందని వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో సందేశం పోస్టు చేశారు.
02-04-2026
పల్నాడు ఎస్పీ ఆఫీసులో ఎమ్మెల్యే హల్చల్ దారుణం
02-04-2026 11:06 PM
కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మొన్న నరసరావుపేటలో స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11.30 వరకూ దాదాపు పది గంటల...
అనితా.. నోటిని అదుపులో పెట్టుకో
02-04-2026 07:01 PM
రాజధాని లేని రాష్ట్రంగా మార్చేస్తున్నారు
02-04-2026 06:57 PM
అమరావతిని దేశానికి అవినీతి రాజధానిగా మార్చేశాడని, ఆ దోపిడీ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే రాజధాని చట్టబద్ధత పేరుతో డైవర్షన్ డ్రామా నడిపాడని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్య...
వైయస్ జగన్ను ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు
02-04-2026 06:47 PM
ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభ్రాతృత్వం కోసం దేవుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. అనంతరం వైయస్ జగన్కు ఆశీర్వచనం అందజేశారు.
వైయస్ జగన్ను కలిసిన వృద్ధురాలు శేషగిరమ్మ…
02-04-2026 06:41 PM
తనకు న్యాయం చేయాలని రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల వద్ద ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోయిందని, ఎవరూ తన సమస్యను పట్టించుకోలేదని శేషగిరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
సంక్షోభ కేంద్రాలుగా మారిన సంక్షేమ హాస్టళ్లు
02-04-2026 06:27 PM
మొదటిసారి ఘటన జరిగినప్పుడే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఉంటే, ఈ పరిస్థితి పునరావృతం అయ్యేది కాదని అన్నారు. అటు ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు కేజీబీ పాఠశాలలో 11 మంది విద్యార్థినులను ఎలుకలు కరవడం...
రూ.2 లక్షల కోట్ల అప్పుతో అమరావతి వద్దు..
02-04-2026 05:34 PM
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేయాలన్నదే జగన్ విజన్ అని ఆయన వివరించారు. విజయవాడ-గుంటూరు మధ్య సెక్రటేరియట్, హైకోర్టు నిర్మిస్తే, కేవలం రెండు మూడు ఏళ్లలోనే ఇది...
వైయస్ జగన్ను కలిసిన నూతన ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు
02-04-2026 05:09 PM
వైయస్ జగన్ నూతనంగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని, న్యాయ సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు
మానవాళి కోసం జీసస్ మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశం
02-04-2026 05:02 PM
మనుషులపై ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, నిస్వార్థ జీవనం.. ఇవన్నీ తన జీవితం, బోధనల ద్వారా ఈ లోకానికి జీసస్ ఇచ్చిన సందేశాలు అని శ్రీ వైయస్ జగన్...
మచిలీపట్నం సీఐ ఓవరాక్షన్
02-04-2026 03:25 PM
నగరంలోని 6వ డివిజన్ కొబ్బరితోట ప్రాంతంలో ముందస్తు సమాచారం లేకుండా నిర్మాణంలో ఉన్న పక్కా గృహాన్ని భారీ పోలీస్ బందోబస్తు నడుమ పొక్లయినర్తో కూల్చివేశారు.
రుద్ర ఇన్ఫ్రా పనులపై సమగ్ర విచారణ జరిపించాలి
02-04-2026 03:10 PM
ఆర్ & బీ ఎస్ఈ కూడా ఆ సంస్థకు గుర్తింపు ఇవ్వలేదని లేఖ ఇచ్చినప్పటికీ, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కార్పొరేషన్ పరిధిలో సుమారు రూ.3 కోట్ల పనులు ఆ సంస్థకు కేటాయించారని ఆరోపించారు. కనీస పత్రాల...
అమరావతి చట్టబద్ధత బిల్లుకు వైయస్ఆర్సీపీ వ్యతిరేకం…
02-04-2026 02:55 PM
ప్రత్యేక హోదా కోసం వైయస్ఆర్సీపీ మాత్రం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేసిన సుబ్బారెడ్డి, అమరావతి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు.
రాజ్యసభలో ఏపీ ఉద్యోగుల సమస్యలు ప్రస్తావన
02-04-2026 02:23 PM
ఇప్పటికే పే రివిజన్ కమిషన్ (PRC) ప్రయోజనాలు పెండింగ్లో ఉన్నాయని, డిఏ బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వేల కోట్ల రూపాయలుగా చెల్లించకుండా ఉన్నారని విమర్శించారు.
గూడూరు ఆర్ఓబీ పనులు త్వరగా పూర్తి చేయాలి
02-04-2026 01:03 PM
ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ లక్ష్యాలకు అనుగుణంగా సమగ్ర రవాణా సదుపాయాలు, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు గూడూరు ఆర్ఓబీ పూర్తి చేయడం అత్యంత అవసరమని గురుమూర్తి వివరించారు
ఒక్క పేద మహిళకైనా ఇల్లు కట్టించారా?
02-04-2026 01:00 PM
తమ వైయస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో 71 వేల ఎకరాలు కేటాయించి, 31 లక్షల 19 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు చేసి అందించామని పేర్కొన్నారు.
ఇదే స్పూర్తితో ముందుకు సాగాలి
02-04-2026 12:32 PM
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను), మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ బాబు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్...
క్రెడిట్ చోరీ తప్ప కూటమి చేసింది ఏమీ లేదు
02-04-2026 12:25 PM
నేడు కమలాపురంలో కనిపిస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం తమ ప్రభుత్వం హయాంలోనే జరిగిందని, అమ్మవారిశాల వీధిలో రోడ్డు విస్తరణ, వరద ముప్పు నివారణ చర్యలు, పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ వైద్యశాలల నిర్మాణం...
వైయస్ జగన్ పాలనలో గ్రామ స్వరాజ్యానికి ప్రాధాన్యం
02-04-2026 12:09 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు సర్పంచ్ల సేవలను గుర్తించి సత్కరించడం ఆనందంగా ఉందన్నారు.
ఆంజనేయుడి ధైర్యం, నిబద్ధత, సేవాభావానికి ప్రతీక
02-04-2026 09:48 AM
శక్తి, భక్తి, అచంచల విశ్వాసానికి ప్రతిరూపం శ్రీరామ భక్తుడు హనుమాన్. రామ కార్యమే నా ధర్మం అని ముందుగా సాగిన అంజనీ పుత్రుడు ఆయన.
01-04-2026
దేశంలో అతి పెద్ద స్కామ్కు క్యాపిటల్ అమరావతి
01-04-2026 07:16 PM
రాజధానిలో ఇప్పటికే 50 వేల ఎకరాల భూమి ఉండగా, మరో 50 వేల ఎకరాల సేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, ఆ లక్ష ఎకరాల్లో రోడ్డు, సివరేజ్, నీరు, విద్యుత్ కనెక్షన్ వంటి కనీస సదుపాయాల కోసం ఎకరాకు రూ.2 కోట్ల...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »