Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
క్రెడిట్ చోరీలకు పాల్పడి అభాసుపాలు కావొద్దు
మరో అడ్డగోలు భూ దోపిడీకి సిద్ధమైన ప్రభుత్వం
నగరిలో చంద్రబాబు పర్యటన అట్టర్ ఫ్లాప్
ఎంపీ నిధులతో సిమెంట్ ప్లాట్ఫాం నిర్మాణానికి భూమిపూజ
ప్రజలకు మోసం చేయడమే చంద్రబాబు ఎజెండా
వైయస్ఆర్సీపీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాణావత్ మునీంద్ర నాయక్ నియామకం
స్పెషల్ ఫ్లైట్ రహస్య జీవోలు బయటపెట్టండి
దావోస్ ఖర్చుల్లో చంద్రబాబు రికార్డు
కూటమి పాలనలో రాజకీయాలకు వేదికగా యూనివర్సిటీలు
వచ్చేది వైయస్ఆర్సీపీ ప్రభుత్వమే
స్టోరీస్
24-01-2026
క్రెడిట్ చోరీలకు పాల్పడి అభాసుపాలు కావొద్దు
24-01-2026 08:13 PM
20 డిసెంబర్ 2023న మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ విడుదల చేసిన వార్షిక నివేదికను పరిశీలించండి. దేశవ్యాప్తంగా 168 జిల్లాల్లో భూ డిజిటలైజేషన్ 90–95 శాతం పూర్తయిందని, అందులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో...
మరో అడ్డగోలు భూ దోపిడీకి సిద్ధమైన ప్రభుత్వం
24-01-2026 08:08 PM
ప్రభుత్వ ఆస్తులను కాపాడ్డాం ప్రజాప్రతినిధుల బాధ్యత. అది ప్రజాస్వామ్య లక్షణం. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ప్రజాస్వామ్యయుంతగా పరిపాలన సాగడం లేదు. ఏపీలో రాచరికాన్ని తలపించేలా పాలన సాగుతుందన్న అభిప్రాయం
నగరిలో చంద్రబాబు పర్యటన అట్టర్ ఫ్లాప్
24-01-2026 08:03 PM
నగరిలో చంద్రబాబు హయాంలో ఉన్న ఎమ్మెల్యే కానీ, గతంలో ఆయన తండ్రి కానీ నియోజకవర్గానికి చేసింది శూన్యం. నగరికి కావాల్సిన అర్బన్ హెల్త్ సెంటర్లు మొన్నటివరకూ అద్దె భవనాల్లో ఉన్నాయి. జగనన్న హయాంలో డయాలసిస్...
ఎంపీ నిధులతో సిమెంట్ ప్లాట్ఫాం నిర్మాణానికి భూమిపూజ
24-01-2026 06:13 PM
గిరిజన విద్యార్థుల విద్యా సౌకర్యాల మెరుగుదలకై ఎంపీ డా. గుమ్మ తనూజ రాణి గారు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సిమెంట్ ప్లాట్ఫాం నిర్మాణంతో పాఠశాలలో విద్యార్థినిలకు మరింత సౌకర్యం...
ప్రజలకు మోసం చేయడమే చంద్రబాబు ఎజెండా
24-01-2026 05:57 PM
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ…పంచాయతీ గ్రామ కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి, కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ప్రతి గ్రామానికి...
వైయస్ఆర్సీపీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాణావత్ మునీంద్ర నాయక్ నియామకం
24-01-2026 05:30 PM
తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యత అప్పగించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ నియామకానికి సహకరించిన మాజీ మంత్రివర్యులు, పుంగనూరు శాసనసభ్యులు డాక్టర్ పెద్దిరెడ్డి...
స్పెషల్ ఫ్లైట్ రహస్య జీవోలు బయటపెట్టండి
24-01-2026 05:20 PM
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రోజూ హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రత్యేక విమానాల్లోనే తిరిగాడని, ఒకే ఒక్క రాత్రి మాత్రమే విజయవాడలో బస చేశాడని శివశంకర్...
దావోస్ ఖర్చుల్లో చంద్రబాబు రికార్డు
24-01-2026 05:16 PM
ఎక్కువ సార్లు దావోస్కి వెళ్లి రూపాయి పెట్టుబడి కూడా తీసుకురాకుండా కోట్లల్లో ప్రజాధనాన్ని ఖర్చు చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి అవార్డ్ ఇవ్వాలి. మంత్రులను వెంటబెట్టుకుని పిక్నిక్ కి...
కూటమి పాలనలో రాజకీయాలకు వేదికగా యూనివర్సిటీలు
24-01-2026 05:11 PM
నాగార్జున యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో కేకులు కట్ చేసి బోధన, బోధనేతర సిబ్బంది కూడా పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఒక రాజకీయ నాయకుడైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పుట్టిన రోజు వేడులకను...
వచ్చేది వైయస్ఆర్సీపీ ప్రభుత్వమే
24-01-2026 05:04 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచే మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.
కేసీ కెనాల్ ఆయకట్టు రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి
24-01-2026 12:40 PM
గతంలో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ముచ్చుమర్రి లిఫ్ట్ నుంచి నీటిని విడుదల చేసి కెసీ కెనాల్ ఆయకట్టు రైతులను ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు
వైయస్ జగన్ పథకాల్ని కాపీకొట్టడంలో చంద్రబాబు దిట్ట
24-01-2026 12:35 PM
.రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన నడుస్తోంది. రౌడీ రాజ్యం రాజ్యమేలుతోంది. ఈ అప్రజాస్వామిక పాలనను తరిమికొడదామని,.
మహానేత వైయస్ఆర్ విగ్రహం తొలగింపు దుర్మార్గం
24-01-2026 12:08 PM
ప్రజల ఆరాధ్య నాయకుడిని అవమానించడం ద్వారా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గాయం చేసినట్లేనని వారు వ్యాఖ్యానించారు
బంధువుకు భూ పందేరం.. గీతం కబ్జాలకు గిఫ్ట్!
24-01-2026 09:43 AM
ప్రభుత్వ పెద్దలు తమ బంధువుకి చెందిన గీతం వర్సిటీ ఆక్రమించిన రూ.వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరణ పేరుతో దానం చేయాలని యత్నించడం అత్యంత దారుణం. ఏ నియమం కింద క్రమబద్ధీకరణకు...
‘ల్యాండ్ టైట్లింగ్’ ఆదర్శం
24-01-2026 08:57 AM
ఇటీవల జరిగిన దావోస్ సదస్సులో భారత ఆర్థిక వ్యవస్థపై ఆమె కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఇతర ప్రముఖులతో కలిసి ఒక చర్చాగోష్టిలో మాట్లాడారు. ‘భారతదేశంలో చాలా సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి.
23-01-2026
భూముల సమగ్ర రీసర్వే క్రెడిట్ చోరీ ముమ్మాటికీ నిజం
23-01-2026 06:51 PM
వైయస్ఆర్సీపీ హయాంలో చేపట్టిన భూసర్వే క్రెడిట్ ను కూటమి సర్కార్ చోరీ చేయడంపై వైయస్. జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తే.. దానికి సమాధానం ఇవ్వకుండా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్...
జోగి రమేష్ సోదరులకు బెయిల్ మంజూరు
23-01-2026 05:33 PM
నకిలీ మద్యం కేసులో వైయస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. నకిలీ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు అన్నీ అధికార టీడీపీ నేతల కనుసన్నల్లోనే...
అంజుమన్ భూముల స్వాధీనానికి వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ సంతకాల సేకరణ
23-01-2026 05:30 PM
మైనారిటీ సంస్థల భూములపై ప్రభుత్వం కన్నేయడం అన్యాయమని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 30వ తేదీన నగరంలోని నగరంపాలెం ఈద్గా నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన...
విజయ డెయిరీని నిర్వీర్యం చేస్తున్నారు
23-01-2026 05:07 PM
గతేడాది కూడా ఇదే విధంగా నామినేషన్లకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారని, అఖిలప్రియ అనుచరులు గొడవ చేస్తే పోలీసులు ఎన్నికలు వాయిదా వేయమని లెటర్ ఇస్తున్నారని ఆరోపించారు.
జగనన్న సైన్యాన్ని నిర్మించేందుకు సమాయత్తం కావాలి
23-01-2026 04:21 PM
బాధ్యతగల ప్రతిపక్షంగా ఉన్న వైయస్ఆర్సీపీ గ్రామ స్థాయి నుంచే మరింత శక్తివంతంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్ర స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు “జగనన్న సైన్యం”ను నిర్మించుకునేందుకు ఇది...
ఎస్ఈ గోవిందరావుది ప్రభుత్వ హత్యే
23-01-2026 04:10 PM
విశాఖపట్నం: తెలుగుదేశం నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభి వేధింపులతో ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణించిన జీవీఎంసీ మెకానికల్ సెక్షన్ ఎస్ఈ గోవిందరావు మృతికి ప్రభుత్వమే బాధ్యత వ
కష్టపడే వారికి పార్టీ పదవుల్లో సముచిత స్థానం
23-01-2026 03:50 PM
యువత రాజకీయాల్లో వచ్చి విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి మేమందరం ఎంత కృషి చేస్తున్నమో మాతోపాటు మీరందరు కూడా శ్రమించి పార్టీని ప్రజలకు...
అధికార జులుంతో ఉద్యోగుల ప్రాణాలు తీస్తారా?
23-01-2026 03:34 PM
జీవీఎంసీలో చెత్త సేకరణ కాంట్రాక్ట్ తమ జేబు సంస్థకు అప్పగించేందుకే పట్టాభి, ఆ స్థాయిలో విరుచుకుపడ్డారని, అందుకే ఎస్ఈ మరణానికి బాధ్యుడిని చేస్తూ, ఆయనపై తగిన చర్య తీసుకోవాలని పార్టీ కేంద్ర...
పార్టీ బలోపేతానికి సమిష్టి కృషి అవసరం
23-01-2026 03:29 PM
గ్రామ కమిటీలతో పాటు పంచాయితీ స్థాయిలో మహిళా, రైతు, సోషల్ మీడియా, ఎస్టీ, యువజన, విద్యార్థి విభాగాల కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వక్రీకరించి ప్రజలను మభ్యపెడుతున్నారు
23-01-2026 03:11 PM
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డ్రాఫ్ట్ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలో రూపొందించి, నీతి ఆయోగ్ ద్వారా అన్ని రాష్ట్రాలకు పంపించిందని స్పష్టం చేశారు. భూమి అంశం రాష్ట్ర పరిధిలో...
మళ్లీ వచ్చేది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే
23-01-2026 03:00 PM
ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ
గోవిందరావు మృతికి వైయస్ఆర్సీపీ నేతల సంతాపం
23-01-2026 02:38 PM
రాజకీయ జోక్యం, అధికార దుర్వినియోగం వల్ల ఒక నిబద్ధత గల అధికారి ప్రాణాలు కోల్పోవడం ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణించారు. గోవిందరావు కుటుంబానికి న్యాయం జరగాలని
పొన్నూరులో నేతాజీ జయంతి వేడుకలు
23-01-2026 02:09 PM
ఉన్నత చదువులు, ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ, వాటన్నింటిని త్యాగం చేసి దేశ సేవకే అంకితమైన మహాత్ముడు నేతాజీ సుభాస్ చంద్రబోస్” అని కొనియాడారు
గ్రామ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయాలి
23-01-2026 01:59 PM
గ్రామ స్థాయిలో బలమైన నిర్మాణం ఉంటేనే పార్టీకి ప్రజల్లో విశ్వసనీయత మరింత పెరుగుతుందని అన్నారు.
ఆమదాలవలసలో అధికార పార్టీకి షాక్!
23-01-2026 12:00 PM
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రజలకు సంక్షేమం అందించే దిశగా పార్టీ చేస్తున్న కృషిలో తామూ భాగస్వాములవుతామని స్పష్టం చేశారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »