స్టోరీస్

22-11-2025

22-11-2025 09:39 PM
ఇటీవల తరచూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ పదే పదే మాట్లాడుతున్న చంద్రబాబు మాటల వెనుక అసలు ఉద్దేశం ఇప్పుడు అర్ధం అయింది. సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేయడం, ఆరోగ్యశ్రీ...
22-11-2025 09:32 PM
రైతుల‌కు క‌నీసం గ‌న్నీ బ్యాగులే ఇవ్వ‌లేని చంద్ర‌బాబు పంచ సూత్రాల గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌ని ఎద్దేవా చేశారు. పంట న‌ష్ట‌ప‌రిహారం కింద ఎక‌రాకు రూ.20 వేలు ఇవ్వాల‌ని, ర‌బీ కోసం ఉచిత పంట‌ల బీమాను...
22-11-2025 09:16 PM
  కేడబ్ల్యూడీటీ–2లో తుది వాదనలనైనా సమర్థంగా వినిపించాల‌ని హెచ్చ‌రించారు. కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక అన్న‌దాత అన్నివిధాలుగా న‌ష్ట‌పోతున్నాడ‌ని, అప్పుల‌పాలై ఆత్మ‌హ‌త్య చేసుకుంటే బాధిత...
22-11-2025 05:24 PM
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరిస్తున్నాం. ప్రజలు స్వఛ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్నారు. పేదవారి వైద్యాన్ని ప్రభుత్వం దూరం చేయడం అన్యాయమని” అన్నారు.
22-11-2025 04:46 PM
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు వ్యాఖ్యలు క్షమించరానివి అని కేకే రాజు త‌ప్పుప‌ట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని, చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు...
22-11-2025 03:42 PM
చంద్రబాబు నాయుడే మొదటగా లడ్డూలో జంతువుల కొవ్వు వాడారంటూ నిరాధార ఆరోపణలు చేసిన విషయాన్ని సుబ్బారెడ్డి గుర్తుచేశారు. అప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, కోర్టు CBI పర్యవేక్షణలో SIT‌ను ఏర్పాటు చేయాలని...
22-11-2025 03:37 PM
. ప్రజల కోసం మాట్లాడాల్సిన నేతగా ఉన్నత బాధ్యతలు నిర్వర్తించాల్సింది పోయి, సినిమాల మాదిరిగా రాజకీయాలను నడిపిస్తున్నారు. డిప్యూటీ సీఎం అనే బాధ్యతకు ఆయన ప్రవర్తన ఏమాత్రం సరిపోదు.” అని వ్యాఖ్యానించారు.
22-11-2025 03:03 PM
కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలతో పాటు ఏ వర్గాల వారికీ రక్షణ లేకుండా పోయింది. పోలీస్ వ్వవస్ధ మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు...
22-11-2025 02:11 PM
నారా చంద్ర‌బాబు నాయుడు రాజ‌మండ్రి జైల్లో ఉన్న‌ప్పుడు తెలుగుదేశం పార్టీ ఐటీ ఉద్యోగులు హైద‌రాబాద్‌ లోని గ‌చ్చిబౌలి స్టేడియంలో స‌మావేశం ఎందుకు పెట్టుకున్న‌ట్టు?  వారంద‌ర్నీ ఆ రోజున తెలుగుదేశం పార్టీ వాహ...
22-11-2025 01:11 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాల భూములకు రక్షణ లేదని, అవినీతి పాలన పెచ్చరిల్లిందని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయ భూములను దోచుకునే ప్రయత్నాలపై తాను న్యాయపోరాటం చేస్తానని స్పష్టంచేశారు.
22-11-2025 12:28 PM
తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు వైయ‌స్ జ‌గ‌న్‌ హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం తిరుగు పయనమవుతారు.
22-11-2025 09:34 AM
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు.
22-11-2025 09:31 AM
రైతుల పరిస్థితి రాష్ట్రంలో అత్యంత దయనీయంగా తయారైంది. అన్ని విధాలుగా రైతులు నష్టపోతున్నా... రైతులన్నా, వ్యవసాయమన్నా చంద్రబాబు అంటరానివారుగా పరిగణిస్తున్నారు. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక,...
22-11-2025 09:25 AM
చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌తిసారీ ప్ర‌కృతి వైప‌రీత్యాలు, అతివృష్టి, అనావృష్టి, రైతులపై కాల్పులు జ‌రిపిన దుర్ఘ‌ట‌న‌లు త‌ప్పించి మేలు చేసిన సంఘ‌ట‌న‌లు అరుదుగా కూడా క‌నిపించ‌వు.

21-11-2025

21-11-2025 05:08 PM
అనంతపురం జిల్లాలో వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని  ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
21-11-2025 05:00 PM
ప్రస్తుతం ఉన్న చట్టబద్ధ స్థితి ప్రకారం బచావత్‌ ట్రైబ్యునల్‌ (కెడబ్ల్యూడీటీ–1) నాడు తీసుకున్న నిర్ణయం, ఇచ్చిన ఆదేశం సుప్రీంకోర్టు తీర్పుతో సమానం
21-11-2025 04:33 PM
సముద్రాన్ని జీవనాధారంగా చేసుకుని, ఎగసిపడుతున్న కెరటాలతో నిత్యం పోరాటం చేస్తూ జీవనం సాగిస్తున్న నా గంగ‌ పుత్రులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు
21-11-2025 04:24 PM
లిక్కర్ స్కాం కేసుతో నాకు ప్రమేయం లేదు. నా కుటుంబం అంతా మద్యం కేసు వల్ల చిన్నాభిన్నం అయ్యింది. వందల ఏళ్ల నుంచి సంక్రమించిన ఆస్తులను అటాచ్‌మెంచ్‌లోకి తెవడం ధర్మం కాదు
21-11-2025 04:20 PM
సొంత జిల్లా మామిడి రైతులను మోసం చేస్తున్న చంద్రబాబు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని 45 వేల మంది రైతులు పండించిన మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మామిడి రైతులకు...
21-11-2025 01:16 PM
, గంగమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 
21-11-2025 12:04 PM
2019 నుంచే కాకుండా 2014 నుం చి.. వీలైతే అంతకు ముందు నుంచి కూడా టీటీడీకి నెయ్యి సరఫరా వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామ న్నారు.
21-11-2025 07:20 AM
ఆరంగి మురళీధర్‌ని పార్టీ రాష్ట్ర కాళింగ విభాగం అధ్యక్షుడిగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.

20-11-2025

20-11-2025 09:37 PM
చంద్ర‌బాబు ఏడాదిన్న‌ర పాల‌న చూసిన త‌ర్వాత రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ ముక్తకంఠంతో చెబుతున్న ఒకే ఒక్క మాట ఇంత చెత్త ప్ర‌భుత్వం, ఇంత దుష్ట‌ప్ర‌భుత్వం దేశంలోనే లేద‌ని. విద్య‌, వైద్యం, అభివృద్ధి, సంక్షేమం,
20-11-2025 09:25 PM
18 నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. ప్రజల ఆశలు, ఆలోచనల నుంచి దూరంగా వెళ్లిన చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తప్పుడు హామీలుగా...
20-11-2025 04:59 PM
విశాఖ దక్షిణ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 37వ వార్డులో ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా (రచ్చబండ) కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 37వ వార్డ్ కార్పొరేటర్ చెన్నా జానకిరామ్ ఆధ్వర్యంలో...
20-11-2025 04:42 PM
పూర్తి చేసిన సంత‌కాల‌ను ఇవాళ అనంత‌పురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు అనంత వెంక‌ట్రామిరెడ్డికి అంద‌జేశారు. దీంతో విద్యార్థి విభాగం నేత‌ల‌ను అనంత వెంక‌ట్రామిరెడ్డి అభినందించారు.
20-11-2025 04:35 PM
టి అన్నారం గ్రామంలో గత ఎన్నికల ఏజెంట్ నిలబడదనే అక్కసు తో భీమనాదం వెంకట ప్రసాద్ అనే యువకుడిపై గ్రామ టిడిపి నాయకులు కత్తితో దాడి చేశారని తెలిపారు.
20-11-2025 04:17 PM
జోగి రమేష్‌ అరెస్టు ముమ్మాటికీ అక్రమమేనని స్పష్టం చేశారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో కూట‌మి ప్ర‌భుత్వం అడ్డంగా  దొరికిపోయి..
20-11-2025 04:06 PM
అక్టోబ‌ర్ 10వ తేదీ నుంచి నవంబర్‌ 22వ తేదీ వరకూ రచ్చబండ కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణ చేప‌ట్టాల‌ని పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు నియోజ‌క‌వ‌ర్గంలోని
20-11-2025 03:34 PM
ఇటీవల కోర్టు అనుమతితో వైయ‌స్‌ జగన్‌ విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టులో ఆయన అటెండెన్స్‌ ఇచ్చారు. వైయ‌స్ జగన్‌ రాక నేపథ్యంతో హైదరాబాద్‌ నాంపల్లి...

Pages

Back to Top