స్టోరీస్

08-08-2025

08-08-2025 12:43 PM
ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌గ‌ట్ల స్వామిదాస్ త‌దిత‌రులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని ఆందోళ‌న చేప‌ట్టారు
08-08-2025 12:34 PM
 భూమన కరుణాకరరెడ్డి అనుచరులు ప‌వ‌న్ అనే యువ‌కుడిపై దాడి చేశారంటూ రోజంతా ఎల్లో మీడియా విష ప్రచారం చేయ‌డం ప‌ట్ల బాధితుడు ప‌వ‌న్ స్పందించారు.
08-08-2025 12:17 PM
టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అనుచ‌రులే ఈ ప‌ని చేసి ఉంటార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. తొల‌గించిన విగ్ర‌హాన్ని ప‌క్క‌నే ప‌డేయ‌డం ప‌ట్ల స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు
08-08-2025 12:04 PM
డక్కిలి జెడ్పీటీసీ సభ్యురాలు కలిమిలి రాజేశ్వరి మృతదేహం బుధవారం రాత్రి వెంకటగిరిలోని కలిమిలి నివాసానికి తీసుకొచ్చారు. నియోజకవర్గంలోని వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాలకు చెందిన పలువురు వైయ‌స్ఆర్‌...
08-08-2025 11:53 AM
ముఖ్యంగా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. రెవెన్యూ శాఖలో ముఖ్య కార్యదర్శి స్థాయిలోనూ ఇందులో ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా...
08-08-2025 10:23 AM
గడ్డం పరమేష్‌ ఇంటి తలుపులు ధ్వంసం చేసి పరమేష్ తో పాటు అతని కుటుంబ సభ్యులపై రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పరమేష్‌కు మెడ, చేతులకు గాయాలయ్యాయి.

07-08-2025

07-08-2025 08:27 PM
ఎన్నికల స్వేచ్ఛ ఆటంకం కలిగించే వారిపై ఎన్నికల కమీషన్  తక్షణమే చర్యలు తీసుకొని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నాం. దాడి చేసిన వారిని గుర్తించి,  పోలిసులు కేసు నమోదు చేసి, పులివెందుల...
07-08-2025 08:25 PM
కడప జిల్లా పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్బంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో పాటు పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని తిరిగివస్తుండగా టీడీపీకి చెందిన గూండాలు పది వాహనాల్లో వచ్చి వారిపై...
07-08-2025 08:05 PM
తాడేప‌ల్లి: రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెల‌కొన్నాయ‌ని వైయస్ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ మాజీ వైస్‌ ఛైర్మన్ ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చ
07-08-2025 06:18 PM
నేతన్నల జీవితాలు బాగుప‌డాల‌న్న ఉద్దేశంతో మా ప్రభుత్వ హ‌యాంలో వారికి ప్రతి అడుగులోనూ అండగా నిలిచాం. మేనిఫెస్టోలో చెప్పిన‌ట్టుగా 'వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం`  ద్వారా ప్రతి ఏటా రూ.24,000 నేరుగా వారి...
07-08-2025 06:10 PM
2024 మేనిఫేస్టోలో చంద్రబాబు చేనేత రంగానికి జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, మగ్గాలకు ఉచిత విద్యుత్ ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అవుతోంది. చంద్రబాబు ఇచ్చిన మాట మీద నిలబడే...
07-08-2025 06:06 PM
బుట్టా శివ నీలకంఠ గారు మాట్లాడుతూ, చేనేత రంగం అనేది కేవలం ఉపాధి రంగం మాత్రమే కాదు, అది భారతీయ గ్రామీణ జీవనశైలికి ఒక ప్రతిరూపమని పేర్కొన్నారు. చేనేత రంగాన్ని పునరుజ్జీవింపజేయాలంటే
07-08-2025 05:58 PM
న్యాయం కోసం పోలీసులకు వినతిపత్రం ఇస్తే దానిపైనా కూడా పోలీసులు కేసు పెట్టారు. ఎన్నికల కోడ్ ఉందంటూ కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాము, హేమాద్రిపై టీడీపీ మూకలు దాడికి...
07-08-2025 05:26 PM
ఐదు ర‌కాల స‌ర్వీసుల్లో మొత్తం 6700 బ‌స్సుల్లో మాత్ర‌మే మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణానికి అనుమ‌తిస్తామ‌ని చెప్పి మ‌రోసారి వంచ‌న‌కు తెర‌దీశాడు. అంత‌ర్‌జిల్లాల ప‌రిధిలో తిరిగే 90 శాతం బ‌స్సుల్లో ఉచిత ప్ర‌...
07-08-2025 05:18 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కడప జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ అరాచకంకు పాల్పడుతోందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డార
07-08-2025 04:11 PM
గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురకా కిషోర్‌ను పల్నాడు జిల్లా, రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్భంధించారని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ...
07-08-2025 03:45 PM
మేడా రఘునాథ రెడ్డి , మాజీ డిప్యూటీ సీఎం  ఎస్.బి. అంజద్ బాషా, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, క‌డ‌ప మేయ‌ర్ సురేష్‌బాబు, కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ఎన్నిక‌ల ప్ర‌...
07-08-2025 03:15 PM
వైయ‌స్ఆర్‌ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా నామినేషన్ ఘట్టం నుంచి ప్రచారం వరకు హింస, దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయని, నామినేషన్ నాడు ఎవరైతే దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడ్డారో వారే...
07-08-2025 02:54 PM
స్వాతంత్ర్యం వచ్చిన త‌ర్వాత చూస్తే చేనేత‌ల‌కు ఎవ‌రైనా నేరుగా సాయం అందించారంటే అది ఖ‌చ్చితంగా  సీఎంగా వైయ‌స్ జ‌గ‌నే అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఐదేళ్ల‌లో రూ. 1.20 ల‌క్ష‌లు నేరుగా చేనేత‌ల బ్యాంకు ఖాతాలో జ‌మ...
07-08-2025 02:42 PM
సీతారామపురం గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేప‌ట్టారు.  సాగు నీటి సాధ‌న‌కు రైతుల చేప‌ట్టిన ఆందోళ‌న‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుగా నిలిచింది
07-08-2025 02:29 PM
ఉప ఎన్నిక సంద‌ర్భంగా టీడీపీ నాయ‌కులు చేస్తున్న ఆగ‌డాల‌ను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అనంత‌రం పార్టీ నేత‌లు మీడియాతో మాట్లాడారు.
07-08-2025 01:38 PM
ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ విజ‌య‌వాడ న‌గ‌రంలోని తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రం వ‌ద్ద జ‌ ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ నేతృత్వంలో బిసి సెల్ నాయ‌కులు...
07-08-2025 11:00 AM
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రలో­భాలు, బెదిరింపులతో 27 మంది వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్లను లాక్కుంది. దీంతో జీవీఎంసీలో వైయ‌స్ఆర్‌సీపీ బలం 32కు తగ్గిపోయింది
07-08-2025 10:49 AM
పులివెందులలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై జరిగిన దాడులకు సంబంధించి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ నేతలను అవమానించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు.
07-08-2025 09:06 AM
వేల్పుల రామలింగారెడ్డి ఆ ప్రాంతంలో టీడీపీ నాయకులకు కంటగింపుగా ఉన్నారు. టిఫెన్‌ బెరైటీస్‌ కంపెనీ కేర్‌టేకర్‌గా కొనసాగుతున్నారు. అందులో నిల్వ ఉన్న కోట్లాది రూపాయల విలువైన బెరైటీస్‌ దోపిడీపై.. టీడీపీ...
07-08-2025 09:00 AM
వైయ‌స్ఆర్ క‌డ‌ప జిల్లా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలను పార్టీ నియమించింది.
07-08-2025 08:57 AM
వైయ‌స్ఆర్‌సీపీ నాయ­కులు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేసి రమేశ్‌యాదవ్, రామలింగారెడ్డిను తీవ్రంగా గాయపరిచారన్నారు.

06-08-2025

06-08-2025 08:02 PM
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ గూండాలు బరి తెగించారు. పోలీసులు చూస్తుండగానే.. ఎమ్మెల్సీ, వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్‌పై దాడికి దిగారు. ఈ దాడిలో మరో నేత...
06-08-2025 07:59 PM
వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కార్పొరేటర్లు ఇచ్చిన తీర్పు కూటమి పాలనకు చెంప పెట్టు అన్నారు
06-08-2025 05:13 PM
ఈ దారుణాల‌పై ప‌దే ప‌దే ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకెళ్లినా ప‌ట్టించుకోవ‌డం లేదు. అరాచకాలు సృష్టించి ప్ర‌జ‌ల్ని భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేసి గెల‌వాల‌ని చూస్తున్నారు

Pages

Back to Top