స్టోరీస్

02-08-2025

02-08-2025 04:09 PM
రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.50 వేలు ఇస్తామని పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించినా.. అంత కంటే ఎక్కువే ఇచ్చారు
02-08-2025 03:32 PM
రైతుల పట్ల చంద్రబాబుకు ఉన్న వైఖరి, వ్యవసాయం పట్ల ఆయనకు ఉన్న చులకన భావాన్ని చాటుకున్నారు. అదే ఈ రోజు జనాల సాక్షిగా చంద్రబాబు ఒప్పుకున్నారు.
02-08-2025 03:17 PM
చంద్ర‌బాబు ప్ర‌భుత్వ మోసాల‌ను ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో గడప గడప తిరిగి ప్రజలకు వివరించాలని, అలానే వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో
02-08-2025 02:59 PM
ఎన్నిలకు ముందు కేంద్రం ఇచ్చే దానితో కలిపి ఏడాదికి ప్రతి రైతుకు రూ.26 వేలు అన్నదాత సుఖీభవ ఇస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు.
02-08-2025 02:32 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో రైతుల పరిస్థితిని ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది. గత ఏడాది జూన్ నెలలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్  వేమూరు నియోజకరవర్గం భట్టిప్రోలు ప్రాంతంలోని...
02-08-2025 01:20 PM
తండ్రీకొడుకుల అవినీతి చరిత్రను చూసిన సింగపూర్ ప్రభుత్వమే రాష్ట్రానికి రావడానికి వెనుకంజ చేసిందని అన్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కంపెనీలు ఏపీకి రాకుండా వైయస్ఆర్‌సీపీ ఈ మెయిల్స్ రాస్తోందంటూ
02-08-2025 01:16 PM
15 నెలల కూటమి పాలనలో ప్రజలకు చేసిందేమి లేదు.ఇచిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు.
02-08-2025 01:02 PM
తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని పూర్తిగా ఎగ్గొట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. రెండో ఏడాది అమలుకు సవాలక్ష ఆంక్షలతో లబ్ధిదారుల్లో కోతలు విధిస్తూ ఆపసోపాలు పడుతోంది
02-08-2025 12:40 PM
రైతు భరోసాను ప్రకటించి రైతులకు పెట్టుబడి సాయంను అందించడం అనేది వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ప్రారంభించాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాని పేరు అన్నదాత సుఖీభవ అంటూ మార్చారు.
02-08-2025 11:02 AM
సింహగిరి ప్రజల సింహగర్జనను, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రజాభిమానాన్ని చూసి కూటమి నేతల కళ్లు బైర్లు కమ్మి  మైండ్ బ్లాంక్ అయింది. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారెని చూడ్డానికి వస్తున్న జనాలను రాకుండా...
02-08-2025 08:51 AM
వేమూరు, రేపల్లె నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూడికతో నిండిపోయి పంట పొలాలకు నీరు సక్రమంగా రావడం లేదు. రైతుల కష్టాలు చూసిన వరికూటి అశోక్‌బాబు కాలువల్లోకి దిగి ప్రత్యక్ష ఆందోళనతో నిరసన తెలిపి

01-08-2025

01-08-2025 05:45 PM
సింగపూర్ కంపెనీలను ఏపీకి రావద్దంటూ వైయస్ఆర్‌సీపీ ఈ మెయిల్స్ పంపుతోందని మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలో పనిచేసే వారితో పరిచయం ఉన్న మురళీకృష్ణ అనే...
01-08-2025 05:01 PM
రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, హత్యలు సాధారణమయిపోయాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. పాలన అనేది ఎక్కడా కనిపించడం లేదు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై...
01-08-2025 03:12 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా గత ఐదు సంవత్సరాల్లో రూ.28.82 కోట్ల మేర కేంద్ర నిధులు విడుదలైనట్టు మంత్రి తెలిపారు.
01-08-2025 03:01 PM
దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక మాజీ సీఎం పర్యటనకు జనం రాకూడదని రోడ్లను కూడా తవ్వేయడం, జేసీబీ లను అడ్డం పెట్టడం చూశామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్భంధాలను అధిగమించి వేలాదిగా జనం వైయస్ జగన్‌ వెంట
01-08-2025 02:49 PM
తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-19 మధ్య చేసిన అవినీతి నుంచి తప్పించుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్ళించేందుకు లిక్కర్ స్కాంను సృష్టించారు. ఈ స్కాంతో దుబాయ్, హైదరాబాద్‌లకు సంబంధం ఉందని, ఎన్నికల్లో ఈ డబ్బును...
01-08-2025 02:34 PM
గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో పాఠశాల హాస్టల్‌ విద్యార్థుల మెస్‌ ఛార్జీలు రూ.850 నుంచి రూ,1400కు, కళాశాల హాస్టల్‌ విద్యార్థుల మెస్‌ ఛార్జీలు రూ.1200 నుంచి రూ.1600కు వైయ‌స్‌ జగన్ పెంచారన్నారు....
01-08-2025 01:24 PM
మా పార్టీ నాయ‌కులు కాకాణి గోవ‌ర్ధ‌న్‌ రెడ్డి, ప్ర‌స‌న్న‌కుమార్‌ రెడ్డిల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నెల్లూరు ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తుంటే కూట‌మి నాయ‌కులు త‌ట్టుకోలేక‌పోయారు. ఆంక్ష‌ల...
01-08-2025 01:20 PM
ఈ ఘ‌ట‌న‌ను వై.యస్.ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంద‌ని, కానిస్టేబుల్‌ జశ్వంత్ కు మ‌ద్ద‌తుగా నిలుస్తామ‌న్నారు.
01-08-2025 12:15 PM
నిన్న(గురువారం) వైయ‌స్‌ జగన్‌ రాకతో సింహపురి జన ఝరిగా మారిన సంగతి తెలిసిందే. రాప్తాడు.. పొదిలి.. రెంటపాళ్ల.. బంగారుపాళ్యం.. ఇలా పర్యటన.. పర్యటనకు మించిన జన సునామీ నెల్లూరును తాకడం కూటమి నేతల్లో వణుకు...
01-08-2025 11:39 AM
పోలీ­సుల తీరుతో ప్రసన్నకు­మార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల దురుసు ప్రవర్తనకు ఎస్పీ వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు

31-07-2025

31-07-2025 06:37 PM
జనసేన మండల సీనియర్ నాయకులు సామిరెడ్డి లక్ష్మణ ఆధ్వర్యంలో  35 కుటుంబాలు మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య సమక్షంలో ,వారి ఇంటి వద్ద వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.
31-07-2025 05:53 PM
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష నేతల పర్యటనలను అడ్డుకుంటున్నారు. ముళ్ల కంచెలు, బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారు. 
31-07-2025 05:29 PM
 నెల్లూరులో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అక్కడ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిని పరామర్శించారు. ఆ తర్వాత నగరంలోనే ఉన్న మాజీ...
31-07-2025 04:38 PM
రైతాంగం, వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితులపై జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆలోచన చేయకుండా కాలయాపన చేస్తున్నారు.
31-07-2025 12:49 PM
వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తల కదలికలను కూడా పర్యవేక్షిస్తున్నారు. వాహనాల డ్రైవర్ల ఆధార్ కార్డులతోపాటు వారి వివరాలు కూడా  పోలీసులు సేక‌రించారు.  
31-07-2025 12:24 PM
మా కార్యకర్తలను అన్యాయంగా కొట్టార‌ని ప్రసన్నకుమార్‌రెడ్డి ఫైర్ అయ్యారు. స్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తుంటే పోలీసులు అడ్డుకోవ‌డం దుర్మార్గ‌మ‌న్నారు.  జనం రాకుండా రోడ్లు తవ్వ‌డం, బారీకేడ్స్ ఏర్పాటు చేయ‌డం...
31-07-2025 12:13 PM
జిల్లా జైలు వద్ద ఆయన మీడియాత మాట్లాడుతూ.. ప్రజలను రానివ్వకుండా ఎక్కడిక్కడ బారికేడ్లు పెట్టారు.. పక్క జిల్లాల నుంచి పోలీసులు వచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా జగన్‌ని చూసేందుకు వస్తారు.
31-07-2025 09:23 AM
మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనను అడ్డుకునేందుకు ‘నారా’ ఆటవిక కుట్రలకు తెర తీశారు. రెడ్‌బుక్‌ అరాచకానికి.. ఖాకీల పైశాచికం తోడు కావడంతో జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది.

30-07-2025

30-07-2025 06:36 PM
నెల్లూరు:  నెల్లూరులో మాజీ సీఎం వైయస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు డైరెక్షన్‌లో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమా

Pages

Back to Top