Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
బొల్లాపల్లిలో `బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ`
అన్నదాత సుఖీభవ అమలులోనూ చంద్రబాబు మోసం
రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టిస్తారా?
అవినీతి సొమ్మును దాచుకోవడానికే సింగపూర్ పర్యటన
రైతులను నిట్టనిలువున ముంచిన రాష్ట్ర ప్రభుత్వం
సుఖీభవకు కోత.. అన్నదాతకు వాత
చంద్రబాబు వ్యవసాయాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారు
ఎన్ని కుట్రలు చేసినా జనం నుంచి వైయస్ జగన్ను దూరం చేయలేరు
‘వరికూటి’పై పోలీసుల దాడి
పాత లావాదేవీల సెటిల్మెంట్ కోసమే సింగపూర్ టూర్
స్టోరీస్
02-08-2025
బొల్లాపల్లిలో `బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ`
02-08-2025 03:17 PM
చంద్రబాబు ప్రభుత్వ మోసాలను ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో గడప గడప తిరిగి ప్రజలకు వివరించాలని, అలానే వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో
అన్నదాత సుఖీభవ అమలులోనూ చంద్రబాబు మోసం
02-08-2025 02:59 PM
ఎన్నిలకు ముందు కేంద్రం ఇచ్చే దానితో కలిపి ఏడాదికి ప్రతి రైతుకు రూ.26 వేలు అన్నదాత సుఖీభవ ఇస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు.
రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టిస్తారా?
02-08-2025 02:32 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో రైతుల పరిస్థితిని ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది. గత ఏడాది జూన్ నెలలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ వేమూరు నియోజకరవర్గం భట్టిప్రోలు ప్రాంతంలోని...
అవినీతి సొమ్మును దాచుకోవడానికే సింగపూర్ పర్యటన
02-08-2025 01:20 PM
తండ్రీకొడుకుల అవినీతి చరిత్రను చూసిన సింగపూర్ ప్రభుత్వమే రాష్ట్రానికి రావడానికి వెనుకంజ చేసిందని అన్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కంపెనీలు ఏపీకి రాకుండా వైయస్ఆర్సీపీ ఈ మెయిల్స్ రాస్తోందంటూ
రైతులను నిట్టనిలువున ముంచిన రాష్ట్ర ప్రభుత్వం
02-08-2025 01:16 PM
15 నెలల కూటమి పాలనలో ప్రజలకు చేసిందేమి లేదు.ఇచిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు.
సుఖీభవకు కోత.. అన్నదాతకు వాత
02-08-2025 01:02 PM
తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని పూర్తిగా ఎగ్గొట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. రెండో ఏడాది అమలుకు సవాలక్ష ఆంక్షలతో లబ్ధిదారుల్లో కోతలు విధిస్తూ ఆపసోపాలు పడుతోంది
చంద్రబాబు వ్యవసాయాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారు
02-08-2025 12:40 PM
రైతు భరోసాను ప్రకటించి రైతులకు పెట్టుబడి సాయంను అందించడం అనేది వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రారంభించాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాని పేరు అన్నదాత సుఖీభవ అంటూ మార్చారు.
ఎన్ని కుట్రలు చేసినా జనం నుంచి వైయస్ జగన్ను దూరం చేయలేరు
02-08-2025 11:02 AM
సింహగిరి ప్రజల సింహగర్జనను, వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాభిమానాన్ని చూసి కూటమి నేతల కళ్లు బైర్లు కమ్మి మైండ్ బ్లాంక్ అయింది. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారెని చూడ్డానికి వస్తున్న జనాలను రాకుండా...
‘వరికూటి’పై పోలీసుల దాడి
02-08-2025 08:51 AM
వేమూరు, రేపల్లె నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూడికతో నిండిపోయి పంట పొలాలకు నీరు సక్రమంగా రావడం లేదు. రైతుల కష్టాలు చూసిన వరికూటి అశోక్బాబు కాలువల్లోకి దిగి ప్రత్యక్ష ఆందోళనతో నిరసన తెలిపి
01-08-2025
పాత లావాదేవీల సెటిల్మెంట్ కోసమే సింగపూర్ టూర్
01-08-2025 05:45 PM
సింగపూర్ కంపెనీలను ఏపీకి రావద్దంటూ వైయస్ఆర్సీపీ ఈ మెయిల్స్ పంపుతోందని మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలో పనిచేసే వారితో పరిచయం ఉన్న మురళీకృష్ణ అనే...
కూటమి పాలనలో పడకేసిన పాలన
01-08-2025 05:01 PM
రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, హత్యలు సాధారణమయిపోయాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. పాలన అనేది ఎక్కడా కనిపించడం లేదు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై...
తిరుపతి జిల్లాలో ఆయుష్ సేవలను బలోపేతం చేయాలి
01-08-2025 03:12 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా గత ఐదు సంవత్సరాల్లో రూ.28.82 కోట్ల మేర కేంద్ర నిధులు విడుదలైనట్టు మంత్రి తెలిపారు.
వైయస్ జగన్ నెల్లూరు పర్యటన గ్రాండ్ సక్సెస్
01-08-2025 03:01 PM
దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక మాజీ సీఎం పర్యటనకు జనం రాకూడదని రోడ్లను కూడా తవ్వేయడం, జేసీబీ లను అడ్డం పెట్టడం చూశామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్భంధాలను అధిగమించి వేలాదిగా జనం వైయస్ జగన్ వెంట
తన అవినీతిపై ప్రజల దృష్టి మళ్ళించేందుకే లిక్కర్ స్కాం
01-08-2025 02:49 PM
తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-19 మధ్య చేసిన అవినీతి నుంచి తప్పించుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్ళించేందుకు లిక్కర్ స్కాంను సృష్టించారు. ఈ స్కాంతో దుబాయ్, హైదరాబాద్లకు సంబంధం ఉందని, ఎన్నికల్లో ఈ డబ్బును...
సంక్షేమ హాస్టల్లో ఒక్క రాత్రి నిద్రపోయే దమ్ముందా బాబూ?
01-08-2025 02:34 PM
గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో పాఠశాల హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు రూ.850 నుంచి రూ,1400కు, కళాశాల హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు రూ.1200 నుంచి రూ.1600కు వైయస్ జగన్ పెంచారన్నారు....
వైయస్ జగన్ను అడ్డుకునేందుకు ఇంతగా దిజారిపోవాలా?
01-08-2025 01:24 PM
మా పార్టీ నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డిలను పరామర్శించడానికి మాజీ సీఎం వైయస్ జగన్ నెల్లూరు పర్యటనకు వస్తుంటే కూటమి నాయకులు తట్టుకోలేకపోయారు. ఆంక్షల...
కానిస్టేబుల్పై చెంప దెబ్బ కొట్టిన మంత్రి సోదరుడిని శిక్షించాలి
01-08-2025 01:20 PM
ఈ ఘటనను వై.యస్.ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, కానిస్టేబుల్ జశ్వంత్ కు మద్దతుగా నిలుస్తామన్నారు.
ప్రసన్నకుమార్రెడ్డి ఆఫీస్పై దాడికి యత్నించిన టీడీపీ మూకలు
01-08-2025 12:15 PM
నిన్న(గురువారం) వైయస్ జగన్ రాకతో సింహపురి జన ఝరిగా మారిన సంగతి తెలిసిందే. రాప్తాడు.. పొదిలి.. రెంటపాళ్ల.. బంగారుపాళ్యం.. ఇలా పర్యటన.. పర్యటనకు మించిన జన సునామీ నెల్లూరును తాకడం కూటమి నేతల్లో వణుకు...
వైయస్ జగన్ నెల్లూరు పర్యటనపై మొదలైన అక్రమ కేసుల పర్వం
01-08-2025 11:39 AM
పోలీసుల తీరుతో ప్రసన్నకుమార్రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల దురుసు ప్రవర్తనకు ఎస్పీ వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు
31-07-2025
గజపతినగరంలో జనసేనకు షాక్
31-07-2025 06:37 PM
జనసేన మండల సీనియర్ నాయకులు సామిరెడ్డి లక్ష్మణ ఆధ్వర్యంలో 35 కుటుంబాలు మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య సమక్షంలో ,వారి ఇంటి వద్ద వైయస్ఆర్సీపీలో చేరారు.
ఆన్ లైన్ నామినేషన్లకు అనుమతించాలి
31-07-2025 05:53 PM
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష నేతల పర్యటనలను అడ్డుకుంటున్నారు. ముళ్ల కంచెలు, బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ పరిస్థితులు
31-07-2025 05:29 PM
నెల్లూరులో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి, అక్కడ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డిని పరామర్శించారు. ఆ తర్వాత నగరంలోనే ఉన్న మాజీ...
కరువు..చంద్రబాబు కవల పిల్లలు
31-07-2025 04:38 PM
రైతాంగం, వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితులపై జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆలోచన చేయకుండా కాలయాపన చేస్తున్నారు.
నెల్లూరు జైల్లో కాకాణితో వైయస్ జగన్ ములాఖత్
31-07-2025 12:49 PM
వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల కదలికలను కూడా పర్యవేక్షిస్తున్నారు. వాహనాల డ్రైవర్ల ఆధార్ కార్డులతోపాటు వారి వివరాలు కూడా పోలీసులు సేకరించారు.
వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్
31-07-2025 12:24 PM
మా కార్యకర్తలను అన్యాయంగా కొట్టారని ప్రసన్నకుమార్రెడ్డి ఫైర్ అయ్యారు. స్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. జనం రాకుండా రోడ్లు తవ్వడం, బారీకేడ్స్ ఏర్పాటు చేయడం...
వైయస్ జగన్ పర్యటనపై ఆంక్షలు దారుణం
31-07-2025 12:13 PM
జిల్లా జైలు వద్ద ఆయన మీడియాత మాట్లాడుతూ.. ప్రజలను రానివ్వకుండా ఎక్కడిక్కడ బారికేడ్లు పెట్టారు.. పక్క జిల్లాల నుంచి పోలీసులు వచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా జగన్ని చూసేందుకు వస్తారు.
రెడ్బుక్ అరాచకం ఖాకీల క్రౌర్యం
31-07-2025 09:23 AM
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనను అడ్డుకునేందుకు ‘నారా’ ఆటవిక కుట్రలకు తెర తీశారు. రెడ్బుక్ అరాచకానికి.. ఖాకీల పైశాచికం తోడు కావడంతో జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది.
30-07-2025
నెల్లూరులో వైయస్ జగన్ పర్యటనను అడ్డుకునే కుట్ర
30-07-2025 06:36 PM
నెల్లూరు: నెల్లూరులో మాజీ సీఎం వైయస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు డైరెక్షన్లో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమా
ఎక్కడ డబ్బు దొరికినా.. అది లిక్కర్ కేసుకు అంటగట్టే ప్రయత్నం
30-07-2025 06:30 PM
హైదరాబాద్లో పట్టుకున్నామని సిట్ చెప్తున్న రూ.11 కోట్లను వైయస్ఆర్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజూ ఇలాంటి తప్పుడు వార్తలు వండి వారుస్తున్నారు. ఎక్కడ డబ్బు దొరికినా.. అది లిక్కర్...
మహిళలను మోసం చేసే వారికి అండగా మంత్రులు
30-07-2025 06:21 PM
మచిలీపట్నంలో టీడీపీ నాయకులు, మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి విలువలతో కూడిన విద్య నేర్పిస్తాను అంటూ హరేకృష్ణ పేరుతో ఒక స్కూల్ నడిపిస్తున్నారు. తన స్కూల్లో పనిచేస్తున్న...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »