స్టోరీస్

13-12-2025

13-12-2025 06:01 PM
వైద్య విద్యను అభ్యసించి, ప్రజలకు వైద్య సేవలు అందించాలనుకుంటున్న పేద విద్యార్థుల స్వప్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాధి చేస్తోంది. ఈ దిశగా ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు...
13-12-2025 05:56 PM
గ్రామకంఠం, చుక్కల భూముల వంటి ప్రజల రెవెన్యూ వివాదాల పరిష్కారానికి శాశ్వత కృషి చేసిన వైయస్.జగన్.. సమగ్ర భూసర్వే ద్వారా 10 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేయడం తో పాటు, 30 లక్షల మందికి పట్టాలు...
13-12-2025 05:44 PM
చంద్ర‌బాబు ఎప్పుడు సీఎం అయినా వ్య‌వ‌సాయాన్ని నిర్ల‌క్ష్యం చేస్తూనే ఉన్నాడు. గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిగా పంట‌ల దిగుబ‌డి మీద ఆధారపడి ఉంటుంద‌నే విష‌యాన్ని కూట‌మి ప్ర‌భుత్వం పూర్తిగా విస్మ‌రించింది...
13-12-2025 01:44 PM
విజ‌య‌వాడ‌:  బాధ్య‌త గ‌ల ప‌ద‌వుల్లో ఉన్న బెజవాడ కనకదుర్గమ్మ ఆల‌య ఈవో, చైర్మ‌న్ లు భక్తుల మ‌నోభావాల‌ను గౌర‌వించాల్సిందిపోయి 40 రోజులపాటు భ‌వానీ దీక్ష చేసి విర‌మ‌ణ కోసం ఇరుముడితో వ‌చ
13-12-2025 12:16 PM
వైయ‌స్ జగన్ పాలనలో 17 మెడికల్ కాలేజీలలో 7 పూర్తయ్యాయి. మిగతావి ప్రారంభ దశలో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం కావాలనే వాటిని నిలిపివేసిందని రోజా ఆరోపించారు
13-12-2025 11:05 AM
అది కూడా 9.15శాతం భారీ వడ్డీకి ఈ అప్పు చేయడం గమనార్హం. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఈ 18 నెలల్లో చేసిన అప్పులు రూ.2,66,175 కోట్లకు (ఇప్పటికే ప్రభుత్వం చేసిన అప్పులు, కొత్తగా చేయడానికి అనుమతించిన...
13-12-2025 08:29 AM
ఎమ్మెల్యే/కో-ఆర్డినేటర్లు, పాలిటికల్ అడ్వై జరీ కమిటీ మెంబర్లు, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్
13-12-2025 08:26 AM
డిప్యూటీ సీఎం ఇటీవల కాలంలో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్ళడం చూశాం. పత్రికల్లో ఇవాల యాడ్స్ చూస్తే.. గతానికి ఇప్పటికీ తేడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎన్నికలకు ముందు మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్...
13-12-2025 08:21 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ములకలచెరువులో పట్టుబడిన మద్యం కుటీర పరిశ్రమల ద్వారా సరఫరా అయిన కల్తీ మద్యం కుంభకోణం దేశంలోనే పెద్దది. ఎందుకంటే.. అక్టోబరు 3వ తేదీన ములకలచెరువులో
13-12-2025 08:13 AM
కోటి సంతకాల పత్రాలు విజయవాడ చేరుకున్న తర్వాత, మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్, ఈనెల 18న రాష్ట్ర గవర్నర్‌ను కలిసి, ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణపై నివేదించి

12-12-2025

12-12-2025 05:33 PM
ఏపీ ఫైబర్‌నెట్‌ స్కామ్‌లో సీఎం చంద్రబాబు పాత్ర డైరెక్ట్‌గా ఉంది. ఆయనే కొన్ని ఫైల్స్‌పై స్వయంగాసంతకాలు చేశారు. ఆయనే టెండర్లు పిలిపించారు
12-12-2025 05:02 PM
కూటమి ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు "డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర" పేరుతో బ్యాగులు పంపిణీ చేసింది
12-12-2025 04:50 PM
ఎడ్లబండి, బైక్లతో  ర్యాలీగా సాగుతూ జిల్లా వైసీపీ కార్యాలయానికి చేరుకుని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి కోటి సంతకాల పత్రాలు అందజేశారు
12-12-2025 04:18 PM
ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయకపోవడంతో ప్రజలంతా విసిగిపోయి ఉన్నారు.
12-12-2025 03:15 PM
ఎన్నిక‌ల‌కు ఇంకా మూడున్న‌రేళ్ల స‌మ‌యం ఉన్నా మ‌ళ్లీ వైయ‌స్ జ‌గ‌న్ గారు సీఎం కాబోతున్నార‌నే స్ప‌ష్ట‌త ప్ర‌జ‌ల్లో వ‌చ్చింద‌ని, దాన్ని గుర్తించారు కాబ‌ట్టే టీడీపీ నాయ‌కుల్లో వ‌ణుకు మొద‌లైంద‌ని చెప్పారు.
12-12-2025 12:56 PM
ముద్దనూరు మండల అధ్యక్ష పదవిని కూడా వైయ‌స్ఆర్‌సీపీ సునాయాసంగా కైవసం చేసుకున్నట్లు రాచమల్లు తెలిపారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఎన్నికల సమయంలో అధికారులు నిస్పక్షపాతంగా వ్యవహరించడం చాలా ముఖ్యం అని...
12-12-2025 12:48 PM
రాష్ట్రంలో వైద్య కళాశాలలను కార్పొరేట్‌ శక్తులకు దోచి పెట్టేందుకు చంద్రబాబు నాయుడు దుష్ట పన్నాగం పన్నారని మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు దుయ్యబట్టారు.
12-12-2025 12:12 PM
షేక్‌ గౌస్ మొహిద్దిన్ (విజయవాడ వెస్ట్), మీర్ హుస్సేన్ (విజయవాడ ఈస్ట్), కర్నాటి రాంబాబు (విజయవాడ వెస్ట్), మీర్జా సమీర్ అలీ బేగ్ (మార్కాపురం), ఆర్. శ్రీనివాసులురెడ్డి (పలమనేరు)
12-12-2025 10:51 AM
వేమన శతకాలు, పోతన భాగవతం, పలు పాత కావ్యాలు కాలగర్భంలో కలిసిపోతున్న సమయంలో తన సొంత డబ్బుతో వందలాది తెలుగు గ్రంథాలను ముద్రించి మనకు అందించిన మహనీయుడు ఆయన
12-12-2025 09:37 AM
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని విజయపురం, నిండ్ర మండలాల ఎంపీపీ ఎన్నికలు పూర్తిగా అధికారబలంతోనే సాగాయి. రెండు మండలాల్లోను 8 ఎంపీటీసీ స్థానాలు చొప్పున ఉన్నాయి.
12-12-2025 09:31 AM
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
12-12-2025 09:01 AM
ఈ అంశంపై పచ్చపత్రిక దుష్ప్రచారాన్ని ఆయన  మీడియాకు వివరించారు.  ఈ హత్య కేసులో ఏ2గా ఉన్న సునీల్‌ యాదవ్‌ సోదరుడు కిరణ్‌ యాదవ్‌ ఫోన్‌ నుంచి వైయ‌స్‌ ప్రకాశ్‌ రెడ్డి మనవడు వైయ‌స్‌ అర్జున్‌ రెడ్డి ఫోన్‌కు...

11-12-2025

11-12-2025 08:12 PM
 రోజుకో ఆరోపణ చేస్తూ, తమ స్వార్థ రాజకీయాల కోసం, టీటీడీ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. ఇప్పుడు తాజాగా, 2015లో చంద్రబాబు కాలంలో ఇచ్చిన శాలువాల టెండర్లను, గత వైయ‌స్ఆర్‌సీపీపీ ప్రభుత్వానికి అంటగట్టి,...
11-12-2025 08:06 PM
పార్టీ జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి  , మాజీ డిప్యూటీ సీఎం ఎస్ బి అంజాద్ బాషా , అన్నమయ్య జిల్లా పరిశీలకులు కే సురేష్ బాబు,ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి
11-12-2025 06:59 PM
మద్దినేని మస్తానమ్మ (నెల్లూరు సిటీ 6వ డివిజన్‌ కార్పొరేటర్‌), ఓబుల రవిచంద్ర (నెల్లూరు సిటీ 5వ డివిజన్‌ కార్పొరేటర్‌), కాయల సాహితి (నెల్లూరు సిటీ 51వ డివిజన్‌ కార్పొరేటర్‌), వేనాటి శ్రీకాంత్ రెడ్డి (...
11-12-2025 06:52 PM
వైకుంఠ ఏకాదశకు సంబంధించిన తొక్కిసలాట, తిరుమల లడ్డూకు సంబంధించిన ఆరోపణలు, పరకామణి కేసుసు సంబంధించిన విషయం కానీ, కొత్తగా శ్రీవారి సాలువాలకు సంబంధించిన వ్యవహారం..
11-12-2025 06:25 PM
 వీపీఆర్‌గారు పార్టీ మారి, టీడీపీ నుంచి గెల్చిన తర్వాత కూడా  దాదాపు ఏడాదిపాటు, ప్రతి నెలా నగదు బదిలీ చేశారు. ఎవరైనా అలా చేస్తారా? ఏది మాట్లాడిన తమ అనుకూల మీడియా ప్రచారం చేస్తుంది కాబట్టి.. ప్రజలు...
11-12-2025 05:56 PM
కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన నాటి నుంచి పేద‌ల ప‌ట్ల చాలా దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. కూలి చేసుకుని పైసా పైసా కూడ‌బెట్టుకుని ఇళ్లు నిర్మించుకున్నార‌న్న క‌నీస మాన‌వ‌త్వం లేకుండా ఈ ప్ర‌భుత్వం భ‌...
11-12-2025 09:54 AM
గుంటూరు:  సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మాచర్ల మాజీ శాసనసభ్యులు  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు  పిన్నెల్లి వెంకటరామిరెడ్డి  ఈ రోజున కోర్టులో లొంగిపోనున్నారు.
11-12-2025 09:28 AM
మాచవరం మండలంలె 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా,  ఇందులో 13 స్థానాల్లో 13 మంది వైయ‌స్ఆర్‌సీపీసభ్యులుండగా, కేవలం ఇద్దరు మాత్రమే టీడీపీ సభ్యులు ఉన్నారు.

Pages

Back to Top