Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
చంద్రబాబుది దోచుకో.. దాచుకో.. సిద్ధాంతం
బాబూ..చరిత్రను వక్రీకరించొద్దు
మాజీ మంత్రి విడదల రజిని పై పోలీసుల దౌర్జన్యం
మాజీ మంత్రి విడదల రజినీపై పోలీసుల దౌర్జన్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం
జవాన్ వీర మరణంపై వైయస్ఆర్సీపీ సంతాపం
13న కల్లితండాకు వైయస్ జగన్
మురళీనాయక్ త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదు
ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయ పోరాటం చేస్తాం
రోడ్డు ప్రమాదంలో వైయస్ఆర్సీపీ కార్యకర్త రాజు మృతి
స్టోరీస్
10-05-2025
చంద్రబాబుది దోచుకో.. దాచుకో.. సిద్ధాంతం
10-05-2025 05:51 PM
రైతులనుండి ఆఖరు గింజవరకు ప్రభుత్వం కొనాల్సిందే. లేదంటే వైయస్ఆర్సీపీ రైతులు పక్షాన పోరాటానికి దిగుతుంది. మంత్రి నాదెండ్ల ఎన్ని ప్రగల్బాలో పలికారు అంత చేస్తాం.. ఇంత చేస్తాం అన్నారు.
బాబూ..చరిత్రను వక్రీకరించొద్దు
10-05-2025 05:45 PM
ఇది అవాస్తవం. కృష్ణా జలాల కోసం ఇక్కడ దశాబ్దాలుగా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. దాని ఫలితమే హంద్రీనీవా ప్రాజెక్టు. 1983లో ఎన్టీఆర్ ఓడీచెరువు వద్ద హంద్రీనీవాకు ఫౌండేషన్ వేశారు.
మాజీ మంత్రి విడదల రజిని పై పోలీసుల దౌర్జన్యం
10-05-2025 05:41 PM
రాష్ట్రంలో మహిళల పట్ల పోలీసులు అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పల్నాడు జిల్లా, మానుకొండవారిపాలెంలో విడదల రజని పీఏ శ్రీకాంత్రెడ్డిని అరెస్ట్...
మాజీ మంత్రి విడదల రజినీపై పోలీసుల దౌర్జన్యం
10-05-2025 05:36 PM
రజిని ప్రధాన అనుచరుడైన శ్రీకాంత్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో? ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పలేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం
10-05-2025 05:20 PM
పేద ప్రజలకు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి పేదలకు వైద్యం అందించాలని కోరారు.
జవాన్ వీర మరణంపై వైయస్ఆర్సీపీ సంతాపం
10-05-2025 12:52 PM
పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జీ, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ యుద్ధంలో మురళీ నాయక్ చూపించిన తెగువ, ఆయన త్యాగం దేశంలోని ప్రతి పౌరునికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు
13న కల్లితండాకు వైయస్ జగన్
10-05-2025 12:48 PM
వైయస్ జగన్ పరామర్శించనున్నారు. అందుకోసం ఈనెల 13న ఆయన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండా వెళ్లనున్నారు.
09-05-2025
మురళీనాయక్ త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదు
09-05-2025 04:33 PM
ఆపరేషన్ సిందూరు ద్వారా భారతదేశం తన శక్తిని ప్రపంచానికి చూపించింది. మన దేశాన్ని విడదీయాలని ప్రయత్నించిన వాళ్లు, ఇప్పుడు తామే సైన్యంలో
ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయ పోరాటం చేస్తాం
09-05-2025 04:20 PM
గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామని గుంటూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ
రోడ్డు ప్రమాదంలో వైయస్ఆర్సీపీ కార్యకర్త రాజు మృతి
09-05-2025 04:02 PM
అంత్యక్రియల నిమిత్తం రాజు కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తలారి రంగయ్య అందించారు.
ఆర్టీటీ ఎఫ్.సి.ఆర్.ఏ ఖాతాను పునరుద్ధరించాలి
09-05-2025 03:40 PM
ఎంతోమంది పేద విద్యార్థుల ఉన్నత చదువుకు పునాది వేసిన సంస్థగా దేశమంతా గుర్తింపు పొందిందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు
కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు
09-05-2025 02:40 PM
కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తున్నారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు
అధైర్యపడొద్దు..అండగా ఉంటాం
09-05-2025 02:26 PM
మీ బిడ్డ దేశభద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందాడని, ఆయన త్యాగాన్ని దేశం మరువదన్నారు.
వారానికి ఆరు రోజులు`ఉపాధి` కల్పించాలి
09-05-2025 01:06 PM
కూటమి ప్రభుత్వం 2 కోట్ల 69 లక్షల పని దినాలను తగ్గించిందని మండిపడ్డారు. కూలీలు 6 రోజులు పనిచేస్తే 3రోజులు మాత్రమే మస్టర్ వేస్తున్నారని, పేదలు కష్టపడి పనిచేస్తే నెలల తరబడి వేతనాలు జమ చేయడం...
జవాన్ మురళీ నాయక్ వీరమరణంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
09-05-2025 12:56 PM
శోకతప్తులైన వారి కుటుంబీకులకు వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
వైయస్ఆర్సీపీ కార్యకర్తలను వేధించడమే ‘కూటమి’ లక్ష్యం
09-05-2025 12:49 PM
‘‘సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై పోలీసుల దాడులు అప్రజాస్వామికం. కనీసం ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండా కుటుంబ సభ్యులను వేధించడం దారుణం.
‘జెడ్ ప్లస్’ పునరుద్ధరించేలా ఆదేశాలివ్వండి
09-05-2025 12:45 PM
వ్యక్తిగత భద్రతాధికారులు, జామర్లు, ఇల్లు, కార్యాలయం వద్ద భద్రత, పనిచేస్తున్న బుల్లెట్ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలా సమకూర్చలేని పక్షంలో తన సొంత బుల్లెట్ఫ్రూఫ్ వాహనాన్ని...
08-05-2025
సాక్షి పత్రికపై చంద్రబాబు కక్షసాధింపులు
08-05-2025 07:52 PM
దేశంలో యుద్ధవాతావరణం నెలకొని ఉంటే ఏపీలో మాత్రం చంద్రబాబు రాజకీయంగా కక్షలు తీర్చుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు. లేని లిక్కర్ స్కామ్ను తెరమీదికి తీసుకువచ్చి వైయస్ జగన్ వెంట ఉన్న వారిని దోషులుగా...
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
08-05-2025 04:42 PM
ఈదురు గాలులుతో అకాల వర్షాలు మండలంలోని కొసలి, కీసర, ఘనసరతో పాటు మండలంలోని పలు గ్రామాల అన్నదాతలను నిలువునా ముంచాయని, అన్నదాతల చేతికందిన పంటలను నేలపాలు చేశాయని అన్నారు.
బీసీల పేరుతో రూ. 245 కోట్ల భారీ స్కామ్
08-05-2025 04:33 PM
రూ. 4,300 విలువ చేసే కుట్టు మిషన్ , ట్రైనింగ్ పేరుతో మరో మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం రూ. 23,000 ఖర్చు అంటూ అంచనాలు పెంచి దోపిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు
అమరావతి తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధి పట్టదా బాబూ?
08-05-2025 04:21 PM
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు విదేశీ నిధులు ఆపడంపై చంద్రబాబు స్పందించాలని, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా తో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలని తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి డిమాండ్ చేశారు.
పేర్లు రాసుకొని పెట్టుకోండి.. ఎవ్వరినీ వదలం
08-05-2025 03:41 PM
ఈరోజు చంద్రబాబు, పోలీసులు చేస్తున్న దుర్మార్గం.. వారు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుందన్నారు. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా,...
నారాయణరెడ్డి హత్య కేసులో 11 మందికి జీవిత ఖైదు
08-05-2025 03:03 PM
చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడు జంట హత్య కేసులో కోర్టు తీర్పును మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్వాగతించారు. జంట హత్య కేసులో తమకు న్యాయం జరిగిందని ఆమె పేర్కొన్నారు
రాష్ట్రంలో పత్రిక స్వేచ్ఛ ఉందా ?
08-05-2025 02:36 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికా స్వేచ్చకు సంకెళ్లు పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో సాక్షిపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వార్తలు రాసినందుకు...
నేడు స్థానిక సంస్థల పార్టీ ప్రజాప్రతినిధులతో వైయస్ భేటీ
08-05-2025 11:05 AM
ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యక్రమాల గురించి చర్చించే అవకాశం ఉంది.
తాడిపత్రిలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి
08-05-2025 11:00 AM
దాడిలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలు వేణుగోపాల్ రెడ్డి, తలారి రంగయ్యలు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గురువారం అనంతపురంలోని సన్రే హాస్పిటల్లో వారిని పరామర్శించారు
07-05-2025
ముంతాజ్ హోటల్కు రూ.వేల కోట్ల విలువైన టీటీడీ భూములు
07-05-2025 07:02 PM
ఈ రోజు తిరుమలలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశంను నిర్వహించింది. భక్తుల గురించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకే ఈ అత్యవసర సమావేశం నిర్వహించారని అందరూ భావించారు
నో డౌట్.. అధికారంలోకి వచ్చేది మనమే
07-05-2025 06:15 PM
‘‘ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా పారదర్శకంగా అమలు చేసిన మనకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇక అబద్ధాలు చెప్పి, మోసాలు చేసిన చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుంది?. 2014లో కూడా చంద్రబాబు తానిచ్చిన హామీలను అమలు...
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ భేటి
07-05-2025 05:23 PM
అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంవైయస్ఆర్సీపీ నేతలతో వైయస్ జగ...
వైయస్ఆర్సీపీలోకి పలువురు ఉద్యోగ సంఘం మాజీ నేతలు
07-05-2025 04:27 PM
కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగడం లేదు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇప్పటికే ఉద్యోగులు గత వైయస్ఆర్సీపీ పాలనను తలుచుకుంటున్నారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »