Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
జిల్లా అధ్యక్షులు
రీజినల్ కో ఆర్డినేటర్లు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
Form - General Election 2024
Form C2 – General Election 2024
Form C7 – General Election 2024
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రామోజీరావు మృతికి వైయస్ జగన్ సంతాపం
బిడ్డా..మేమంతా నీకే వేశామయ్య..!
టీచర్ల బదిలీలు ఆపేయాలని నేనే విజ్ఞప్తి చేశా
బాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు
కొనసాగుతున్న టీడీపీ అరాచక కాండ
వైయస్ జగన్ ఓటమిని తట్టుకోలేక..ఆగుతున్న గుండెలు
పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగింపు
వైయస్ఆర్సీపీ కౌన్సిలర్ గిరీష్పై కత్తితో దాడి
రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులు
ఏపీలో విధ్వంసకాండపై రాష్ట్రపతి, గవర్నర్కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
స్టోరీస్
08-06-2024
రామోజీరావు మృతికి వైయస్ జగన్ సంతాపం
08-06-2024 10:46 AM
తాడేపల్లి: రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
07-06-2024
బిడ్డా..మేమంతా నీకే వేశామయ్య..!
07-06-2024 10:17 PM
అందరమూ ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తే.. కూటమి అభ్యర్థులకు మెజార్టీ ఎలా వచ్చిందంటూ నాయకులు, ప్రజలు ఓ చోటకు చేరి తర్కిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, నిరక్షరాస్యులు ఓటువేసేందుకు వెళ్లే సమయంలో పోలింగ్...
టీచర్ల బదిలీలు ఆపేయాలని నేనే విజ్ఞప్తి చేశా
07-06-2024 09:59 PM
ఎన్నికలకు ముందు నుంచీ కూడా ఇవే ఆరోపణలతో అనేక సార్లు వార్తలు ప్రచురించారు. అప్పుడు కూడా నేను ఖండించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. కొంత మంది ఉపాధ్యాయులు తమ ఆరోగ్య, కుటుంబ ఇతరత్రా ఇబ్బందులు, వివిధ...
బాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు
07-06-2024 09:52 PM
రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం...
కొనసాగుతున్న టీడీపీ అరాచక కాండ
07-06-2024 09:46 PM
తెలుగు యువతకు చెందిన కొందరు నాయకులు.. శుక్రవారం మధ్యాహ్నాం కొడాలి నాని ఇంటిపైకి రాళ్లు, గుడ్లు విసిరారు
వైయస్ జగన్ ఓటమిని తట్టుకోలేక..ఆగుతున్న గుండెలు
07-06-2024 08:26 AM
తిరుపతి జిల్లా చియ్యవరం గ్రామానికి చెందిన శ్రీరాములు(24) వైయస్ఆర్సీపీకి వీరాభిమాని. ఆయన తన తల్లి పోలమ్మతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. ఈ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ ఓటమి పాలవడం, శ్రీకాళహస్తి...
పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగింపు
07-06-2024 08:17 AM
టీడీపీ నేతలు అస్మిత్రెడ్డి, చింతమనేని ప్రభాకర్ తదితరులు కూడా ఇదే రకమైన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కౌంటింగ్ ప్రక్రియలో...
వైయస్ఆర్సీపీ కౌన్సిలర్ గిరీష్పై కత్తితో దాడి
07-06-2024 08:13 AM
ఘటన ప్రాంతాన్ని గురువారం సాయంత్రం ఆమె పరిశీలించారు. అనంతరం పట్టణ పోలీస్స్టేషన్లో విలేకర్లతో మాట్లాడుతూ.. తమ హోంగార్డు చంద్రశేఖర్ ఎంతో ధైర్యంగా గిరీష్ చేతిలోని కత్తిని లాక్కొన్నాడని, దీంతో మరిన్ని...
రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులు
07-06-2024 08:11 AM
పలమనేరు నియోజకవర్గం బైరెడ్డి మండలంలోని కంభంపల్లె సచివాలయ పరిధిలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రాల శిలాఫలకాలను, వెల్నెస్ సెంటర్ బోర్డును టీడీపీ కార్యకర్తలు...
ఏపీలో విధ్వంసకాండపై రాష్ట్రపతి, గవర్నర్కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
07-06-2024 08:07 AM
అరాచక శక్తులు చెలరేగుతున్నా పోలీసు యంత్రాంగం ఉదాశీనంగా వ్యవహరించడం పరిస్థితిని మరింత దిగజారుస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించేలా తక్షణం కఠిన చర్యలకు ఆదేశించాలని...
06-06-2024
ప్రజా తీర్పును గౌరవించాలి
06-06-2024 07:45 PM
ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ప్రజా తీర్పును గౌరవిద్దాం. కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని నాయకులను కూడా గౌరవిద్దాం అని అయన సూచించారు. ఈ ఐదు సంవత్సరాలలో ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా...
వైయస్ఆర్సీపీ జెండా మోసిన వాళ్లపై టీడీపీ దాడులు
06-06-2024 07:36 PM
వైయస్ఆర్సీపీ సానుభూతిపరులే టార్గెట్గా టీడీపీ దాడులు జరిపిందని, బిహార్ తరహాలో ఏపీలో టీడీపీ దాడులకు తెగబడిందని పేర్ని నాని మండిపడ్డారు. బిహార్ సంస్కృతిని టీడీపీ ఆచరిస్తోందన్నారు. టీడీపీ గూండాలు...
వైయస్ జగన్ను కలిసిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు
06-06-2024 07:21 PM
గడచిన ఐదేళ్లలో అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందే ఉందని, ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తామన్న నేతలు
సాయంత్రం గవర్నర్ను కలవనున్న వైయస్ఆర్సీపీ బృందం
06-06-2024 01:39 PM
ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలపై వైయస్ జగన్తో పార్టీ నేతలు చర్చించారు. వైయస్ జగన్ను కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి...
గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలి
06-06-2024 01:33 PM
వైయస్ఆర్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి...
వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను కూల్చడం అప్రజాస్వామికం
06-06-2024 01:20 PM
దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు. చంద్రబాబు పాలనకు ఆరు నెలలు సమయం ఇస్తామని చెప్పారు. హామీలు నెరవేర్చకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్గా పని చేస్తాం
06-06-2024 01:01 PM
చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకుండానే కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి.. వీటిపై కొత్త ప్రభుత్వం ఆలోచించాలి.. ఈ దాడులు ప్రజాస్వామ్యం కాదు. గెలిచిన వారు బలవంతులు కాదు.. ఓడిన వారు బలహీనులు కాదన్నారు
టీడీపీ వేధింపులకు వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బలి
06-06-2024 10:39 AM
బుధవారం ఉదయం ప్రవీణ్ విజయరాయి పెట్రోల్ బంక్కి వెళ్లగా.. బండిపై మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఫొటోతో ఉన్న వైఎస్సార్సీపీ స్టిక్కర్ తీసేవరకు బీభత్సం సృష్టించి దాడిచేశారు. టీడీపీ వారి...
టీడీపీ, జనసేన విధ్వంసం..
06-06-2024 10:34 AM
ఇప్పటంలో ప్రజల భాగస్వామ్యంతో నిర్మించిన దివగంత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా పేరుతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ భవనం పైభాగంలో జనసేన, టీడీపీ జెండాలను...
మా ఓట్లు ఏమయ్యాయి?
06-06-2024 10:24 AM
ఈ ఫలితాలపై ఎవ్వరికీ నమ్మకం కలగడం లేదు. మా గ్రామంలో అత్యధిక శాతం మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత చూస్తే తారుమారైనట్లు కనిపించింది.
ఏం మాయ చేశారో..
06-06-2024 10:15 AM
పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ చదువుల్లో విప్లవాత్మక మార్పులు.. నాడు – నేడుతో పాఠశాలల ఆధునీకరణ.. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లతో విద్యా బోధన.. ఇంగ్లిష్ మీడియం చదువులు.....
05-06-2024
ఎవరు రెచ్చగొట్టినా...సంయమనంగా..ధైర్యంగా ఉండాలి
05-06-2024 07:31 PM
మీరు ఇచ్చిన ప్రతీ హామీని ప్రజలతో పాటు మేం కూడా బాగా గుర్తుంచుకుంటాం. ఏడాది తర్వాత మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను మళ్లీ గుర్తుచేస్తాం. ఎల్లప్పుడూ ప్రజలకు మేం అండగా ఉంటాం. మంచి చేస్తే మిమ్మల్ని...
వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్పై దాడికి యత్నం
05-06-2024 07:27 PM
హోటల్ సిబ్బంది అడ్డుకోవడంతో నాగార్జునకు ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. నాగార్జున యాదవ్పై అసభ్య పదజాతంతో టీడీపీ శ్రేణులు దూషణలకు దిగాయి. చంపుతామంటూ నాగార్జున యాదవ్కు వారు హెచ్చరికలు కూడా జారీ...
గెలిచినా ఓడినా రియల్ హీరో వైయస్ జగన్
05-06-2024 03:54 PM
కన్నతల్లికి బాగోలేదన్నా పట్టించుకోకుండా, నియోజకవర్గం గురించే ఆలోచించానని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. కోరుకొండ సీతానగరం మండలాల్లో రెండు పంటలకు నీరు ఇచ్చాం. వ్యవసాయం చక్కగా...
వైయస్ఆర్సీపీ గెలవాలని కష్టపడ్డ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు
05-06-2024 03:48 PM
భీమవరంలో ఈవీఎంలను ప్రైవేట్ కారులో తరలిస్తుంటే పట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఒక నియోజకవర్గంలో లక్ష ఎనభై వేల ఓట్లు పొలైతే ముప్పై వేలు అధికంగా కనబడ్డాయి.
కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దు
05-06-2024 03:45 PM
పేదవానికి అండగా నిలిచాం.. పథకాలు అందుకున్న ప్రజలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను అన్వేషిస్తాం.. వైస్సార్సీసీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు రుణపడి ఉంటాం.. ప్రజాసేవలో మమేకం...
నా రాజకీయ నడక వైయస్ జగన్ వెంటే
05-06-2024 03:36 PM
‘‘ సవాల్ ప్రకారం నా పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నా. దీని కోసం గెజిట్ ప్రకటన దస్త్రాలు సిద్ధం చేసుకున్నాను. నన్ను ఉప్మా పద్మనాభం అని కొందరు హేళన చేస్తున్నారు.
వైయస్ఆర్సీపీ అభ్యర్థుల జయకేతనం
05-06-2024 03:31 PM
నాలుగోసారి బాలనాగిరెడ్డి విజయబావుటా కర్నూలు జిల్లా మంత్రాలయంలో వైయస్ఆర్సీపీ అభ్యర్థి యల్లారెడ్డి గారి బాలనాగిరెడ్డి నాలుగోసారి విజయబావుటా ఎగురవేశారు. బాలనాగిరెడ్డి 87,662 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఎన్...
04-06-2024
ఆ ఆప్యాయత ఏమైందో అర్థం కావడం లేదు
04-06-2024 07:03 PM
54 లక్షల మంది రైతులకు మంచి చేశాం. రైతన్నలకు తోడుగా రైతు భరోసా ఇచ్చాం. కోటి ఐదు లక్షల మందికి సంక్షేమం అందించాం. ఇచ్చిన మాట తప్పకుండా పేదలకు అండగా నిలబడ్డాం. పిల్లలు బాగుండాలని అడుగులు వేశాం.
పులివెందులలో సీఎం వైయస్ జగన్ గెలుపు
04-06-2024 06:56 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పులివెందుల అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి రవీంద్రనాథ్రెడ్డిపై 61,169 ఓట్ల మెజారిటీతో సీఎం వైయస్ జగన్ విజయం సాధించారు...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »