స్టోరీస్

04-05-2024

04-05-2024 08:45 PM
రాష్ర్టంలో 6 వేల గ్రామాలలో సమగ్ర భూరీసర్వే జరిగింది.మిగిలిన గ్రామాలలో జరగాల్సి ఉంది. డిజిటలైజేషన్ పద్ధతిలో భూయజమానులకు రికార్డులు ఇచ్చారు.
04-05-2024 08:41 PM
వైయస్ జగన్ అదికారంలోకి రాగానే ఉద్యోగులకు 27 శాతం ఇంటీరియం రిలీఫ్ ఇచ్చిన విషయం మరిచిపోయావా అంటూ నిల‌దీశారు. నీవు మరిచిపోయినా తీసుకున్న ఉద్యోగులు మరిచిపోరు.
04-05-2024 08:34 PM
చంద్రబాబునాయుడు ఒంగోలు,మార్కాపురంలలో జగన్ గారిపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆప్ కాండక్ట్ కు విరుధ్ధం.దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
04-05-2024 08:31 PM
ఆరునూరైనా ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ముస్లింలకు మత ప్రాతిపదికన 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదు. వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లు ఇవి.
04-05-2024 06:15 PM
ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌ల‌మ‌నేరుకు వ‌చ్చిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి సమక్షంలో పలమనేరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎల్‌.లలిత కుమారి, బైరెడ్డిపల్లె మండలం మాజీ ఎంపీపీ ఆర్‌. శ్రీనివాసులు రెడ్డి వైయ‌...
04-05-2024 06:10 PM
పవన్‌కళ్యాణ్‌ ప్రసంగాల తీరును చూస్తే... తన రాజకీయ ఎదుగుదలకు ప్రజలు, కాపులు సహకరించలేదని కక్ష గట్టినట్టు కనిపిస్తోంది. వారి అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన యువరాజ్యం అధ్యక్షుడిగా...
04-05-2024 05:35 PM
ప్రభుత్వం ఒక బాధ్యత గలది. ఏదైతే లోపభూయిష్టమైన విధానాలున్నాయో వాటి ద్వారా ప్రజలు నష్టపోకూడదని, సామాన్యుడికి మేలు జరగాలని ఆలోచిస్తుంది
04-05-2024 04:58 PM
మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా వారి చేతికే రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? 
04-05-2024 02:37 PM
హిందూపురం: మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జ‌ర‌గ‌బోతోంద‌ని, ఈ ఎన్నికలు కేవ‌లం ఎమ్మెల్యే, ఎంపీల‌ను ఎన్నుకునే ఎన్నిక‌లు కావ‌ని, రాబోయే ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు, పథక
04-05-2024 01:16 PM
పులివెందుల: వైయస్‌ జగన్‌ ఐదేళ్ల పాలనలో సంతోషంగా ఉన్నామని  ప్రజలంతా చెబుతున్నారని వైయస్‌ఆర్‌ సీపీ అధినేత, సీఎం వైయస్‌ జగన్‌ సతీమణి వైయస్‌ భారతి రెడ్డి అన్నారు.
04-05-2024 11:37 AM
హిందూపురం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి హిందూపురం చేరుకున్నారు.
04-05-2024 10:38 AM
పొత్తు పెట్టుకుంటానని నేను ఏ పార్టీని కోరలేదు. గొప్ప పరిపాలనను మేం అందించాం. ఈ క్రమంలో మేం పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు పోవాల్సిన అవసరం లేదు. మా రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ ఈ రెండు జాతీయ పార్టీలు...
04-05-2024 10:30 AM
నెల్లూరు: చంద్రబాబు కూటమిపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు.
04-05-2024 10:17 AM
తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు.

03-05-2024

03-05-2024 11:17 PM
ప్రభుత్వాలనేవి ప్రజల జీవితాలను మార్చేందుకు ఉపయోగపడ్డాయా లేదా అన్నది చూడాలి. ఇతరత్రా చిన్న చిన్న విషయాలను దృష్టిలో పెట్టుకుని మన జీవితాలను బాగు చేస్తున్న
03-05-2024 11:00 PM
తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  4 వ తేదీన ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహిస్తారు.
03-05-2024 10:56 PM
– పవన్‌ కల్యాణ్‌...నువ్వు బెదిరిస్తే బెదరడానికి ఇక్కడున్నది జగన్‌ అనేది తెలుసుకో.   
03-05-2024 10:50 PM
గత రెండు రోజులుగా బ్యాంకుల వద్ద పండుటాకులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం
03-05-2024 10:45 PM
తాడేప‌ల్లి: ఇంటికి వచ్చే పెన్షన్ అడ్డుకున్న చంద్రబాబు కూటమికి ఓటమి తప్పద‌ని మాజీ మంత్రి రావెల కిశోర్బాబు హెచ్చ‌రించారు.
03-05-2024 10:39 PM
చంద్రబాబు హయాంలో ఎవరైనా చనిపోతే మాత్రమే కొత్త వారికి పెన్షన్ వచ్చేది.
03-05-2024 10:35 PM
చంద్రబాబు నాయుడు ఈనెల 2 వతేదీన రాయచోటిలో ఎన్నికల ప్రచారసభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం.
03-05-2024 10:29 PM
ఇవాళ రాష్ట్రంలో పింఛన్‌లు సకాలంలో అందక తీవ్ర వ్యయప్రయాసలతో వృద్ధులు అల్లాడిపోతున్నారు. నిన్న, ఇవాళ రాష్ట్రంలో ఐదారుగురు చనిపోయారు.
03-05-2024 06:30 PM
ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ బాబు హయాంలో ఇచ్చిన పెన్షన్ కేవలం రూ.వెయ్యి రూపాయిలు కాదా? ఆ పెన్షన్ ఇప్పుడు రూ.3వేలు చేసింది చేసింది ఎవరు? ఆ అవ్వాతాతల పెన్షన్ ఇంటికే పంపుతున్నది ఎవరు అని...
03-05-2024 04:45 PM
ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో య‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నరసరావుపేట కాంగ్రెస్‌ పార్టీ నేత మారూరి రామలింగారెడ్డి  
03-05-2024 04:33 PM
తల్లులకు అమ్మఒడి, పూర్తి ఫీజులతో విద్యాదీవెన, వసతిదీవెన, ఓ ఆసరా, ఓ సున్నావడ్డీ, ఓ చేయూత, ఓ కాపునేస్తం, ఓ ఈబీసీ నేస్తం, ఓ 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో నిర్మాణంలో ఉన్న 22 లక్షల ఇళ్లు, ఓ ఇంటికే రూ.3...
03-05-2024 02:52 PM
పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు, డిగ్రీలు చదువుతున్న రాష్ట్రంలో ఉన్న 93 శాతం పిల్లలకు పూర్తి ఫీజులు కడుతూ ఆ పిల్లలకు, తల్లిదండ్రులకు అండగా ఉంటూ ఏకంగా జగనన్న విద్యాదీవెన, వసతి...
03-05-2024 02:34 PM
2014 ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసి, అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన...
03-05-2024 02:32 PM
45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న  సమయంలో బ్యాంకుల వ‌ద్ద‌కు వెళ్లాల్సి రావడం బాధాక‌ర‌మ‌న్నారు.   త్వ‌ర‌లోనే ఈ కాష్టాలు తొల‌గిపోతాయ‌ని, మ‌ళ్లీ ఇళ్ల వ‌ద్దే పింఛ‌న్ అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.
03-05-2024 01:23 PM
సీఎం వైయ‌స్ జగన్‌ అమలు చేసిన సంక్షేమ పథకాల ప్రభావంతో రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు వైయ‌స్ఆర్‌సీపీ గెలుస్తుందన్నారు. 
03-05-2024 01:02 PM
సీఎం వైఎస్‌ జగన్‌ తన 58 నెలల పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృష్టి చేశారు. ముఖ్యంగా మహిళలు, పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధ కనబర్చారు. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందించేందుకు...

Pages

Back to Top