<br/>విశాఖ: ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు వైయస్ జగన్ను కోరారు. మంగళవారం సంతపాలెం వద్ద విద్యార్థులు వైయస్ జగన్ను కలిశారు. ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలంటే వైయస్ జగన్ సీఎం కావాలన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.