మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
ఎవరు పట్టించుకోవడం లేదు:
14 Nov 2017 12:06 PM
- నరసింహా, ముత్యాల పాడు
బతకడానికి ఏ ఆధారం లేదు. అమ్మ నాన్నలు లేడు. పింఛన్ ఇవ్వమని చాగలమ్రరి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.
72 గంటల్లోనే సంక్షేమ పథకాలు అందిస్తా: వైయస్ జగన్
ప్రభుత్వ పథకాలు ఏమీ కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తేనే కానీ పలకని పరిస్థితి నెలకొంది. నరసింహ మాదిరిగానే చాలా మంది కూడా పింఛన్ అందడం లేదు. రేపు మన ప్రభుత్వం వచ్చిన తరువాత మీ గ్రామంలోనే గ్రామ సచివాలయం ఇక్కడే తెరచి, మీ గ్రామానికి చెందిన 10 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాం. గ్రామంలో పింఛన్, ఇల్లు, ఆరోగ్య శ్రీ వంటి ఏ పథకం కావాలన్న వీరి నుంచే ఇప్పించేలా చర్యలు తీసుకుంటాను. 72 గంటల్లోనే మీకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తాను. కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమపథకాలు అందజేస్తాం. నరసింహ విషయంపై కలెక్టర్కు లేఖ రాస్తాను. చంద్రబాబు స్పందిస్తారో లేదో చూద్దాం. దేవుడు చంద్రబాబుకు బుద్ధి ఇవ్వాలని, గడ్డి పెట్టాలని, నరసింహకు పింఛన్ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.