చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఆయూష్ ఉద్యోగులకు వైయస్ఆర్సీపీ నేతల సంఘీభావం
21 Feb 2019 6:35 PM
విజయవాడ: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలోని ధర్నా చౌక్లో ఆయూష్ ఉద్యోగులు రిలే దీక్షలు చేపడుతున్నారు. ఈ దీక్షలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. గురువారం దీక్షా శిబిరాన్ని వైయస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు సందర్శించి, ఉద్యోగులకు మద్దతు తెలిపారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఆదుకుంటామని విష్ణు హామీ ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఏ ఒక్క ఉద్యోగి కూడా సంతోషంగా లేడన్నారు. అన్ని శాఖల ఉద్యోగులు ప్రభుత్వ తీరుతో విసుగుచెందారన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు.