టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
ఆయూష్ ఉద్యోగులకు వైయస్ఆర్సీపీ నేతల సంఘీభావం
21 Feb 2019 6:35 PM
విజయవాడ: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలోని ధర్నా చౌక్లో ఆయూష్ ఉద్యోగులు రిలే దీక్షలు చేపడుతున్నారు. ఈ దీక్షలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. గురువారం దీక్షా శిబిరాన్ని వైయస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు సందర్శించి, ఉద్యోగులకు మద్దతు తెలిపారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఆదుకుంటామని విష్ణు హామీ ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఏ ఒక్క ఉద్యోగి కూడా సంతోషంగా లేడన్నారు. అన్ని శాఖల ఉద్యోగులు ప్రభుత్వ తీరుతో విసుగుచెందారన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు.