ప్రధానితో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం ఫలప్రదం

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్‌
 

న్యూఢిల్లీ: ప్రధానితో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం ఫలప్రదంగా జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. సీఎం వైయస్‌ జగన్‌ కేంద్రం దృష్టికి అన్ని అంశాలను తీసుకెళ్లారని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.
 

Back to Top