కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
చంద్రబాబుది దొంగ దీక్ష
14 Nov 2019 1:18 PM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పార్థసారధి
విజయవాడ: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక చంద్రబాబు ఇసుక పేరుతో దొంగ దీక్ష చేస్తున్నాడని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పార్థసారధి విమర్శించారు. వైయస్ఆర్సీపీ నేతలపై టీడీపీ చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపించమంటే చంద్రబాబు పారిపోయారని ధ్వజమెత్తారు. చంద్రబాబును చూసి ప్రజలు నవ్వుతున్నారని చెప్పారు.టీడీపీ నేతలు పంచభూతాలను దోచుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇసుక దోపిడీలో వేల కోట్లు సంపాదించారని పేర్కొన్నారు. వరదలతోనే ఇసుక కొరత ఏర్పడిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం లక్షా 50 వేల టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నామని చెప్పారు.