మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
చంద్రబాబుది దొంగ దీక్ష
14 Nov 2019 1:18 PM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పార్థసారధి
విజయవాడ: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక చంద్రబాబు ఇసుక పేరుతో దొంగ దీక్ష చేస్తున్నాడని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పార్థసారధి విమర్శించారు. వైయస్ఆర్సీపీ నేతలపై టీడీపీ చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపించమంటే చంద్రబాబు పారిపోయారని ధ్వజమెత్తారు. చంద్రబాబును చూసి ప్రజలు నవ్వుతున్నారని చెప్పారు.టీడీపీ నేతలు పంచభూతాలను దోచుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇసుక దోపిడీలో వేల కోట్లు సంపాదించారని పేర్కొన్నారు. వరదలతోనే ఇసుక కొరత ఏర్పడిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం లక్షా 50 వేల టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నామని చెప్పారు.