రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
పాల డెయిరీలను మూసేసిన పాపాల బైరవుడు చంద్రబాబు
02 Aug 2022 5:43 PM
వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి
చిత్తూరు: తన సొంత డెయిరీ హెరిటేజ్ వ్యాపారం కోసం పాల డెయిరీలను మూసేసిన పాపాల బైరవుడు చంద్రబాబు అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి ధ్వజమెత్తారు. విజయా డెయిరీ మూసేసి హెరిటేజ్ డెయిరీ నడుపుతోంది చంద్రబాబేనన్నారు. ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్నాయుడు కొంచెం సంస్కారం నేర్చుకొని మాట్లాడాలని సూచించారు. చిత్తూరు జిల్లాలో పాపాలు చేసింది చంద్రబాబేనని గుర్తుచేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అసత్య ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.