వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రేపు కర్నూల్, కడప , అనంతపురం లలో జననేత ప్రచారం
17 Mar 2019 7:15 PM
వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై యస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజు సోమవారం నాడు కర్నూల్, కడప, అనంతపురం జిల్లాలో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు లో పర్యటిస్తారు. 12 గంటలకు రాయదుర్గం లో ఎన్నికల సభలో పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు రాయచోటి లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.