గ‌వ‌ర్న‌ర్‌తో వైయ‌స్ జ‌గ‌న్ బేటీ

అమ‌రావ‌తి:  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి తెలుగురాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు గవర్నర్ నరసింహన్ ఈరోజు విజయవాడకు చేరుకున్నారు. ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సిసోడియా స్వాగతం పలికారు. ప్రస్తుతం గవర్నర్‌ను విజయవాడలోని గేట్ వే హోటల్ లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ క‌లిశారు. 

Back to Top